అంగారక గ్రహంపై హెలికాప్టర్ను ఎగిరించడం ద్వారా మానవుడు తన వైజ్ఞానిక శక్తియుక్తులను మరోసారి చాటుకున్నాడు. అరుణ గ్రహంపై హెలికాప్టర్ గిరికీలు కొట్టింది కొన్ని సెకనులే కావచ్చు. కానీ దానిని ఒకప్పుడు రైట్�
వచ్చే ఖరీఫ్ పంట కాలానికి యూరియా మినహా ఇతర రసాయనిక ఎరువుల ధరలను ఇఫ్కో గణనీయంగా పెంచింది. 50 కిలోల డీఏపీ ఎరువుల సంచి ధర రూ.1200 నుంచి 1900లకు పెరిగింది. పెరుగుదల 58 శాతం. నత్రజని- ఫాస్ఫరస్- పొటాషియం-సల్ఫర్ (ఎన్పీకే
‘తెలంగాణ..’ గుండెల నిండుగా ఉప్పొంగే గర్వంతో నేడు నినదిస్తున్నఆత్మగౌరవ ప్రకటన ఇది! ఇప్పుడు స్వరాష్ట్రంగా అవతరించింది కానీ, ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాల సాధన వెనుక అరువై ఏండ్ల అరిగోస ఉన్నది. ఎంత చెప్పినా ఇంకా �
మావోయిస్టుల సాయుధ పోరాటం సమాజంలోని విస్తృత వర్గాలను ఆకర్షించటం పాతికేళ్ల కిందటి నుంచే తగ్గుతూ మారుమూల అటవీ ప్రాంతపు గిరిజనులకు పరిమితమైంది. పోరాటం అంతకు ముందునుంచే పురోగమనం లేక ప్రతిష్టంభనకు గురైంది.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో టెస్టింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ముఖ్యమైనవని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ మూడింటి విషయంలో మన దేశం ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నదనే ప్రశ�
మృత్యువనే మైదానం.. శత్రువనే అజ్ఞానం/ ఇపుడింటింట ఆక్రోశం… అని కవి తిలక్ ఏ సందర్భంలో రాసుకున్నాడో కానీ ఇప్పుడు దేశంలో అచ్చు అదే పరిస్థితి ఉన్నది. కరోనా రెండో దశ విస్తరణతో దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. ఆక్�
కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించేనాటికి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వందేండ్ల చరిత్ర గల కాంగ్రెస్ కూడా ఇటు రాష్ట్రం
తన ఉద్యమం తెలంగాణ తల్లి పడ్డ పురిటినొప్పులైతేఆ నొప్పుల సందేశం తెలంగాణ ఉద్యమపోరుకోట్లమంది తెలంగాణ ప్రజల కలలఆయుష్షు పోసుకొని వచ్చిన ఆత్మబంధువు కేసీఆర్..గుప్పెడు మందితో తెలంగాణ ఉద్యమాన్నిజలదృశ్యంలో మొ
తెలంగాణ జాతి విముక్తిని సాధించడమే కాదు, రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇరువై వసంతాల నవచైతన్యంతో అలరారుతున్నది. ఇది కేవలం ఉద్యమ పార్టీ కాదు, సాధారణ రాజకీయ పక్షమూ కా�
వైద్యరంగంలో అవసరమైన పరికరాలను భారత్ ఇప్పటివరకు ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నది. వీటి ధరలు అధికంగా ఉండటంతో ఆ భారం పరోక్షంగా వైద్యంకోసం వెళ్లే రోగులపై పడుతున్నది. ఈ నేపథ్యంలో అనేక రకాల టీకాలు, మందు
సామాన్యుడి మాట చల్మెడ దవాఖాన మా ఇంటి కాన్నుంచి దగ్గెర దగ్గెర పది, పదిహేను కిలోమీటర్లుంటది. వారానికి మూడు సార్ల, దినం తప్పిచ్చి దినం ఆ దవాఖానకు వోతె నాలుగు గంటలు మంచమ్మీద పండుకోవెడ్తరు. ఆ నాలుగు గంటలు రౌతం �
తీరు మారుతున్నది తెలంగాణ పల్లెల్లో నాటికి నేటికీ ఊహించని మార్పులు! చీకట్లో నిద్రించే గ్రామాలిప్పుడు విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. పట్టణాల మాదిరిగా ప్రజా జీవనం అర్ధరాత్రి వరకు కొనసాగుత�
ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యంలో మంచి పాలకులు చేసే పని. రైతుబంధు, రుణమాఫీ,కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధాప్య పింఛన్, కులాల వారీగా ఆదాయ మార్గాలు �
తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన పోరాటం డబ్భు ఏండ్ల నాటిది. నిజాం కాలం నుంచి అవస్థ పడుతున్న తెలంగాణ ప్రజలకు 2014లో విముక్తి లభించింది. ప్రతి తెలంగాణ పౌరుడు కొత్త రాష్ర్టాన్న