మృత్యువనే మైదానం.. శత్రువనే అజ్ఞానం/ ఇపుడింటింట ఆక్రోశం… అని కవి తిలక్ ఏ సందర్భంలో రాసుకున్నాడో కానీ ఇప్పుడు దేశంలో అచ్చు అదే పరిస్థితి ఉన్నది. కరోనా రెండో దశ విస్తరణతో దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. ఆక్�
కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించేనాటికి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వందేండ్ల చరిత్ర గల కాంగ్రెస్ కూడా ఇటు రాష్ట్రం
తన ఉద్యమం తెలంగాణ తల్లి పడ్డ పురిటినొప్పులైతేఆ నొప్పుల సందేశం తెలంగాణ ఉద్యమపోరుకోట్లమంది తెలంగాణ ప్రజల కలలఆయుష్షు పోసుకొని వచ్చిన ఆత్మబంధువు కేసీఆర్..గుప్పెడు మందితో తెలంగాణ ఉద్యమాన్నిజలదృశ్యంలో మొ
తెలంగాణ జాతి విముక్తిని సాధించడమే కాదు, రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇరువై వసంతాల నవచైతన్యంతో అలరారుతున్నది. ఇది కేవలం ఉద్యమ పార్టీ కాదు, సాధారణ రాజకీయ పక్షమూ కా�
వైద్యరంగంలో అవసరమైన పరికరాలను భారత్ ఇప్పటివరకు ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నది. వీటి ధరలు అధికంగా ఉండటంతో ఆ భారం పరోక్షంగా వైద్యంకోసం వెళ్లే రోగులపై పడుతున్నది. ఈ నేపథ్యంలో అనేక రకాల టీకాలు, మందు
సామాన్యుడి మాట చల్మెడ దవాఖాన మా ఇంటి కాన్నుంచి దగ్గెర దగ్గెర పది, పదిహేను కిలోమీటర్లుంటది. వారానికి మూడు సార్ల, దినం తప్పిచ్చి దినం ఆ దవాఖానకు వోతె నాలుగు గంటలు మంచమ్మీద పండుకోవెడ్తరు. ఆ నాలుగు గంటలు రౌతం �
తీరు మారుతున్నది తెలంగాణ పల్లెల్లో నాటికి నేటికీ ఊహించని మార్పులు! చీకట్లో నిద్రించే గ్రామాలిప్పుడు విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. పట్టణాల మాదిరిగా ప్రజా జీవనం అర్ధరాత్రి వరకు కొనసాగుత�
ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యంలో మంచి పాలకులు చేసే పని. రైతుబంధు, రుణమాఫీ,కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధాప్య పింఛన్, కులాల వారీగా ఆదాయ మార్గాలు �
తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన పోరాటం డబ్భు ఏండ్ల నాటిది. నిజాం కాలం నుంచి అవస్థ పడుతున్న తెలంగాణ ప్రజలకు 2014లో విముక్తి లభించింది. ప్రతి తెలంగాణ పౌరుడు కొత్త రాష్ర్టాన్న
నేడు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ వర్ధంతి దేశ విభజన తర్వాత లాహోర్ వదలి భారత్కు వచ్చిన సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత కళాకారుడు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ ఈ దేశ సర్వాంగ సుందర సంస్కృతికి ప్రతీక. హిందుస్థా
అమెరికా స్వేచ్ఛా విగ్రహం సాక్షిగా జాత్యహంకారానికి తావులేదని ఫ్లాయిడ్ కేసులో స్థానిక కోర్టు తీర్పుచెప్పింది. ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ను అత్యంత కర్కశంగా మోకాలుతో మెడను తొమ్మిది నిమిషాల పాటు �
తెలంగాణలో అభివృద్ధికి వ్యవసాయం వెన్నెముక. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయం తీవ్ర వివక్షకు గురైంది. వ్యవసాయం దండగ అన్న పాలకుల ఏలుబడిలో తెలంగాణ కరువు కాటకాలకు నెలవైంది. ఇలాంటి వివక్ష, అణచివేతల నుంచ
పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేవి హరిత వనాలే. హరిత వనాలతో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. కాలానుగుణంగా వర్షాలు పడతాయి. నేల క్రమక్షయం తగ్గుతుంది. ఇంధన వనరులు, కలప లభ్యమవుతుంటాయి. ఈ వాస్తవాన్ని గుర్తెరిగిన తెలంగా�