డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పీడిత వర్గాల అభ్యున్నతికి పరిశ్రమించిన సంస్కర్త. భారత జాతీయ సాంస్కృతిక వారథి. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను అందించిన ఆధునిక రాజనీతి విశ్లేషకుడు. అంబేద్కర్ కుల వివక్షను ఎ
‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎవరూ వృథాగా కాలం వెళ్లబుచ్చకూడదన్నది’ మన పూర్వీకుల సందేశం. నిరంతరాయంగా, ధర్మబద్ధంగా మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే ‘ఆత్మోద్ధరణ’ దిశగా ప్రయాణించాలి. మళ్లీ మళ్లీ పుడుతూ చనిపో�
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లోకి ప్రవేశించి ఉగ్రరూపం దాలుస్తూ భయం గొలుపుతున్నది. గతంలో మాదిరిగా లాక్డౌన్ ప్రకటిస్తారా?వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవడమెందుకు? వంటి భిన్న సందేహాల
మనకు దసరా అంటే పెద్ద పండుగ. కని ఆ పండుగొచ్చిందంటే మాకు మాత్రం గుండె గావరైతది, పానం చిత్తుబొత్తయితది. అసొంటి దినం జీవితంల మళ్లా రావొద్దని ఆ దుర్గమ్మకు రెండు చేతులెత్తి మొక్కుకుంటం. 2002 కరెక్టు దసరా పండుగ రోజ�
రోగి- రోగం- ఔషధం అన్న మూడు అంశాలకు హోమియోపతిలో ప్రత్యేక ప్రాధాన్యమున్నది. స్వస్థత, అస్వస్థత, వ్యాధి- ఈ అంశాలను రోగపరంగా కాక రోగిపరంగా విశ్లేషించాలి అన్నది హోమియో వైద్య మౌలిక సూత్రం. సూక్ష్మమైన హోమియోపతి గ�
జ్ఞాన సముపార్జన చుట్టూనే సాగుతుంది మనిషి జీవితం. ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం అన్నది అవగతం చేసుకునే ప్రక్రియ దీంట్లో ప్రధానం. బుద్ధికి ఉన్న చిత్రమైన స్వభావమేమిటంటే.. అప్పటివరకూ తాను నమ్మిందే నిజమని భ్రమిస్తు�
‘మనసా కశ్యపాత్మజా’ అని చెప్పే మానసాదేవి ప్రకృతిలో వెలసిన మూడవ ప్రధానాంశ స్వరూపం. ఈమె కశ్యప ప్రజాపతి మానస పుత్రిక. పూర్వం భూమ్మీద మనుషుల కంటే అధికంగా పాములు ఉండేవట. అవి విచ్చలవిడిగా సంచరిస్తూ మానవాళిని భ�
‘ఏమండీ ఈ వార్త చదివారా? మాస్క్ పెట్టుకోకుంటే మళ్లీ ఫైన్ వేస్తారట’ అని నా భార్య వంటింట్లో నుంచి అరిచి.. ఓ పేపర్ క్లిప్పింగ్ను నా వాట్సప్ పెట్టెలో పడేసింది. ఆ సందేశం నా చెవులకు.. కండ్లకు ఒకేసారి చేరిపోయి
హెచ్-1బీ వీసాలపై నిషేధాన్ని కొనసాగించకూడదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించడంతో భారతీయ యువతకు, ప్రత్యేకించి ఐటీ నిపుణులకు ఊరట లభించింది. హెచ్-1బీ వీసాలపై గతేడాది జూన్లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్�
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీది బాధ్యతాయుతమైన పాత్ర. ఎక్కడైనా ప్రజా సంక్షేమాన్ని మాత్రమే ప్రతిపక్షం కాంక్షించాలి. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూనే ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహా�
నేడు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం మంచి పుస్తకం ఓ మంచి ప్రాణ స్నేహితుడితో సమానం, వజ్రాల కన్నా పుస్తకాల విలువే ఎక్కువని బాపూజీ అంటారు. మాతృభాషను రక్షించుకోవడానికి- పిల్లలకు పుస్తకాలను దగ్గర చేయడం ఓ మం�
బతుకమ్మ పాటల మీద జరిగిన పరిశోధన.. ‘కాముని పున్నమి’ సందర్భంగా పిల్లలు పాడే జాజిరి పాటల మీద, స్త్రీల పాటలు, పెద్దలు ఆడుతూ పాడే కోలాటం పాటల మీద జరిగిందో లేదో తెలియదు. శ్రీలక్ష్మీ, రావి ప్రేమలత ఒకటో, రెండో పరిశో�