భారత స్వాతంత్య్రానికి 74 ఏండ్లు నిండి 75వ సంవత్సరం ప్రారంభమైంది. స్వాతంత్య్ర అమృతోత్సవం దేశమంతటా ఘనంగా జరగాలన్న ఆకాంక్ష, అభిలాష బలంగా వ్యక్తమైనాయి. ఉద్దేశం మంచిదే. కానీ, అమృతోత్సవం జరగవలసిన సమయాన దేశమంతటా �
నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఐదు ప్రాంతాల్లో ఓటర్లు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. సమాఖ్యవాదం (ఫెడరలిజ ) అనేది భారత్లో భాగమని, ఏ ఒక్క రాజకీ�
రాష్ట్రంలో మినీ పుర పోరు ఫలితాలు ప్రభుత్వ పాలనా విధానాల పట్ల ప్రజామోదాన్ని ప్రతిబింబించాయి. పట్టణాలు, నగరాల్లో గులాబీ గుబాళించింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగుర
నాలుగు రాష్ర్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల తాజా ఫలితాలు ఊహించని అద్భుతాలేవీ ఆవిష్కరించలేదు. మూడు చోట్ల అధికార పార్టీకే పగ్గాలు దక్కగా, రెండు చోట్ల పాలనా పార్టీలను ఓటర్లు ఇంటికి పంపారు. సంప్రదాయాన్న
ఇదీ.. ఈటల అసలు కథ ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఏ వ్యక్తికైనా పదవులు హోదాలు కల్పిస్తే.. సదరు హోదాలను పార్టీ పటిష్ఠానికి లేదా ప్రజల అభివృద్ధికి వినియోగించాలి. లేదా పార్టీ ఆశయం సిద్ధించేందుకు ఉపయోగించాలి. ఇదే సమయ�
నాకు అత్యంత ఆత్మీయమైన గురువు, గైడ్ తిరునగరి సార్. నాలాంటి వందలాది మందికి తెలుగు టీచర్, మంచి గైడ్, గొప్ప సాహితీవేత్త. తెలుగులో పద్యం, గద్యం, వచన కవిత్వ రచనలో అందె వేసిన చేయి. నిరంతర కవితా కృషీవలుడు. ‘కవిత �
నివ్ పునర్నిర్మాణానికి అలుపెరుగని కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞతకు, ముందుచూపునకు తగిన గుర్తింపు లభించింది. కేసీఆర్ ప్రత్యేకంగా నియమించిన డాక్టర్ గంగాధర్ను కేంద్ర ప్రభుత్వం కరోనా జాతీ�
పదో తరగతి అయిపోయేదాకా నేను పలురకాల పుస్తకాలు, పత్రికల మీది బొమ్మలు, కార్టూన్లను చూసి ప్రేమలో పడిపోయాను. నేనూ అలాంటి బొమ్మలు గీయాలని కలగన్నాను. అలా బొమ్మల మీది ప్రేమ నన్ను ఓ ఆర్టిస్టును చేసింది. దీనికంతటిక
అంగారక గ్రహంపై హెలికాప్టర్ను ఎగిరించడం ద్వారా మానవుడు తన వైజ్ఞానిక శక్తియుక్తులను మరోసారి చాటుకున్నాడు. అరుణ గ్రహంపై హెలికాప్టర్ గిరికీలు కొట్టింది కొన్ని సెకనులే కావచ్చు. కానీ దానిని ఒకప్పుడు రైట్�
వచ్చే ఖరీఫ్ పంట కాలానికి యూరియా మినహా ఇతర రసాయనిక ఎరువుల ధరలను ఇఫ్కో గణనీయంగా పెంచింది. 50 కిలోల డీఏపీ ఎరువుల సంచి ధర రూ.1200 నుంచి 1900లకు పెరిగింది. పెరుగుదల 58 శాతం. నత్రజని- ఫాస్ఫరస్- పొటాషియం-సల్ఫర్ (ఎన్పీకే
‘తెలంగాణ..’ గుండెల నిండుగా ఉప్పొంగే గర్వంతో నేడు నినదిస్తున్నఆత్మగౌరవ ప్రకటన ఇది! ఇప్పుడు స్వరాష్ట్రంగా అవతరించింది కానీ, ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాల సాధన వెనుక అరువై ఏండ్ల అరిగోస ఉన్నది. ఎంత చెప్పినా ఇంకా �
మావోయిస్టుల సాయుధ పోరాటం సమాజంలోని విస్తృత వర్గాలను ఆకర్షించటం పాతికేళ్ల కిందటి నుంచే తగ్గుతూ మారుమూల అటవీ ప్రాంతపు గిరిజనులకు పరిమితమైంది. పోరాటం అంతకు ముందునుంచే పురోగమనం లేక ప్రతిష్టంభనకు గురైంది.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో టెస్టింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ముఖ్యమైనవని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ మూడింటి విషయంలో మన దేశం ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నదనే ప్రశ�