‘రైతుబంధు, రైతు బీమా, రైతులకు ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్’ వంటి పథకాలకు పురుడుపోసింది తెలంగాణ రాష్ట్రం. ప్రతి పథకంలోనూ ప్రజల కష్టాలు తీరాలన్న కేసీఆర్ తపన దా�
ప్రజలు పాలకుడి గొప్ప మనసుకు పులకించాలి. పాలకుడిని తమ అదృష్టంగా భావించాలి. కలకాలం చల్లగా ఉండాలని దీవించాలి. అడుగనిదీ, చెప్పినదీ, చెప్పనిదీ రకరకాల వరాల రూపంలో పౌరుల అనుభవంలోకి తెచ్చే చల్లని చంద్రుడు ముఖ్య�
కరోనా వైరస్ రెండో దశ మరింత ప్రమాదకరంగా ముందుకువచ్చి ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేలాది మరణాలకు కారణమవుతున్నది. 2020లో కొవిడ్-19 వైరస్ను మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా నియంత్రించగలిగింది.లాక్డౌన్�
నాలుగు దశాబ్దాల చరిత్ర తిరగరాస్తూ కేరళలో ఎల్డీఎఫ్ రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం విశేషమే. కానీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం తన మంత్రివర్గ కూర్పుతో ఆ ప్రతిష్ఠను దిగజార్చుకున్నారు. గత మంత్రి�
పక్షపాతం అంటే రెక్కల చప్పుడు అని చప్పున గుర్తుకువచ్చే మాట. ఈటల చుట్టూ ప్రతిపక్ష శ్వేనాల రెక్కల చప్పుడు ఇప్పుడు వినబడుతున్నది. నిన్న మొన్నటిదాకా చూపులు కూడా కలవనివారు, తమ మధ్యన పడ్డ పచ్చిగడ్డిని పెట్రోలు
ప్రాచ్య కళాశాల అంటే పంచెలు, లాల్చీలు, కండువాలు, పిలకలతో బోధకులు, విద్యార్థులు కూడా వుంటారనుకునే కాలంలో, ప్రాచీన సాహిత్యం పేర కేవలం ఛాందసులుగా మసలుతారనే అనుకునే రోజుల్లో, తెలుగు సాహిత్యాభివృద్ధికి ప్రాచీ
2020, మార్చి 25 తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులు విజయపురి సౌత్, పంచలింగాల, గరికపాడు, పొందుగుల! దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉన్న ఆ సమయంలో తమ సొంత రాష్ట్రంలోకి వెళ్లడానికి ఎన్ఓసీలు సంపాదించి హైదరాబాద్ నుంచి 200 కిల�
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏటా మే 15న విశ్వవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సమాజంలో మానవ, కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయి.సమాజంలో అనేక అవాంఛిత ధోరణులు ప�
నదీజలాల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదనలను వినిపించే అధికారం బేసిన్ రాష్ర్టాలకు మాత్రమే ఉంటుంది. తెలంగాణ ఒక రాష్ట్రంగా లేదు కాబట్టి కృష్ణా జలాల పంపిణీ కోసం గతంలో ఏర్పాటుచేసిన రెండు ట్రిబ్యునళ్ల ముందు
దేశంలో ఊహించనిరీతిలో విరుచుకు పడుతున్న కరోనా మరింత ప్రమాదకరంగా మారింది. రోజువారీ కేసులతో పాటు మరణాలూ పెరుగుతుండటం కలవరపెడుతున్నది. దేశంలో వరుసగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
మనిషిని మనిషి తాకలేని వైనం..చేయిచేయి కలపలేని దైన్యం..హృదయాలను హత్తుకునిఆప్యాయతలను పంచుకోలేని కాలం..ఇప్పుడు కరోనాతో మనిషి జీవితం చిధ్రం..ఇక ముందు ముందు ఏమి చేయాలనో చైనా వ్యూహం.. ఆఖరి మజిలీ కూడా అల్లకల్లోలం..
ఒక నాయకుని పుట్టిన పుట్టుకనే కాదు, బతికిన బతుకునూ లెక్కించాలి. ఎందుకంటే- వర్గ పోరాటంలో శత్రువు మన ఎదురుగా ఉంటాడు, ఓట్ల రాజకీయాల్లో ప్రత్యర్థి మన పక్కన ఉంటాడు. అదే, కుల ఉద్యమాల్లో అయితే నిట్టనిలువునా ముంచే�
జారంజక పథకాలు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని మరోసారి రుజువైంది. ఇటీవల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్, తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఏడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లోనూ భారీ వి