రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలన్న తెలంగాణ కోరిక నెరవేరింది. కొన్ని ఏండ్లుగా కేంద్రప్రభుత్వం, న్యాయశాఖ వద్ద పెండింగ్లో ఉన్న ఫైలుకు మోక్షం లభించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తు�
యూజీసీ మార్గదర్శకాల మేరకు 2021 మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం పది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమించింది. కొవిడ్ మహమ్మారి మూలంగా కొంత జాప్యం జరిగినప్పటికీ, ఈ నియామకాల మూలంగా అనిశ్చితి తొలగిపోతుందనీ, దేశం
సకల శాస్ర్తాలకు మాతృక సమాజం అయితే సమాజానికే మాతృక రాజకీయ అధికారం అయ్యింది. విలువలే విధిగా బతికేవారు కొందరుంటే, విలువలకు వలువలు విప్పేవాళ్లు మరికొందరు ఉంటారు. స్వీయ ప్రతిభ కన్నా, రాజకీయ అధికారంతో రాణించి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అతలాకుతలం చేస్తున్న సందర్భంగా ఒక ఆశాకిరణంలా జో బైడెన్ అగ్రదేశం అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన అధికారం చేపట్టిన మొదటి 4 నెలల కాలం ముగిసింది. ఈ కాలంలో అమెరికా ఆర్థిక అభి�
కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ విషయంలో ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. పద్దెనిమిదేండ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేసే బాధ్యత తమదేనని, ఈ నెల 21నుంచి దేశవ్యాప్తంగా అమలవుతుం�
శనిగ్రహం పుట్టినపుడు ఈశ్వరుడంతటివాడే ఎక్కడికో అడివిలోకి వెళ్లి మర్రిచెట్టు తొర్రలో దాక్కున్నాడట!మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఈశ్వరుడితో పోల్చడం లేదు కానీ, చేపలు, తాబేళ్లు లాంటి సాధుజీవులు నివసించే మంచ�
భూమాత ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలదు, కానీ వారి కోరికలు తీర్చలేదన్నారు మహాత్మా గాంధీ. ఈ భూమి సకల జీవులకు ఆది మాత. ప్రతి మొక్కను జంతువును, చరాచరాలన్నిటినీ పోషిస్తుంది. కానీ మానవుని వినాశకర చర్యలు భూమి గుండ�
వందల సంస్కృతుల చరిత్రల సమాహారమే భారత దేశం. వీటన్నింటిలో కొన్ని సమాన లక్షణాలు కనిపించవచ్చు కానీ ప్రతి ప్రాంతంలో, గిరిజన తెగలలో భిన్న సంస్కృతులు, అస్తిత్వాలున్నాయి. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దే
కొవిడ్-19 యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నది. ఈ క్రమంలో చాలామంది కరోనా వ్యాధితో మరణిస్తున్నారు. మన దేశంలోనూ ఇదే స్థితి. కానీ కరోనాను కట్టడి చేస్తూ, దాని వ్యాప్తిని అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వ�
ప్రభుత్వ పాలనకు కొలమానం అభివృద్ధి. అభివృద్ధి చేసిన ప్రభుత్వం ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంటుంది. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత సరిగ్గా ఏడేండ్ల కిందట ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగ
జైలులో మల్లెల పొదలు విరివిగా పెరుగుతాయి. పూవులు విరబూస్తాయి. కానీ వాటిని ఎవరూ తెంపడం గానీ, వాసనను ఆస్వాదించటం గానీ జరుగని సందర్భాలను చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది జైల్లో మగ్గుతున్న వారి మనస్తత్వానికి, ని�
పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు ఆరని చిచ్చులా రగులుతున్నది. అయితే ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారిని పావుగా మార్చటం ఆక్షేపణీయం. ప్రధాన కార్యదర్శిగా