కవిత్వం రాస్తూ జీవిస్తున్న కవులు ఇప్పటిదాకా ఏ పత్రికల్లో, ఏ సంకలనంలో, ఏ సామాజిక మాధ్యమంలోనూ ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి. అందులోంచి ఒక కవితను ఎంపిక చేసి ‘తీవ్ర మధ్యమం’ సంకలనంగా వెలువరించదలిచాం. మీ
టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం!తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుందాం!!తెలంగాణ విద్యార్థి జేఏసీ చైతన్యయాత్ర హుజూరాబాదుకు ఉపఎన్నిక ఎందుకు వచ్చింది?ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు?ప్రజల ప్రయోజ�
నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అప�
రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద శ్రీశైలం కుడి ప్రధాన కాలువ 80 వేల క్యూసెక్కులకు విస్తరణ, బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ కింద ఉన్న తెలుగుగంగ, గ
దక్షిణాఫ్రికాలో మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా అరెస్టుకు నిరసనగా భగ్గుమన్న నిరసనలు క్రమంగా దోపిడీ, విధ్వంసాలకు దారితీయడం గమనార్హం. షాపింగ్ మాల్స్ను దోచుకొంటూ, వాటిని తగులబెట్టడం యథేచ్ఛగా సాగుతున్నది. ద
విద్యార్థుల చేరిక (ఎన్రోల్మెంట్) అనే సవాల్ను దేశంలో పాఠశాల విద్య ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య క్షీణదిశగా పయనిస్తున్నది. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, చేరిక సగానికి పడిపోయింది. ఇలా �
దేశ ఆర్థికాభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కరోనా ధాటికి విలవిల్లాడిపోయాయి. కొవిడ్ రెండో దశ అనంతరం ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఈ �
పనిని ఆరాధిస్తూ, పనిని ప్రేమించే గొప్ప సాంస్కృతిక జీవన సమాజం తెలంగాణది. అందుకే ఇక్కడ నాటి నుంచి నేటి వరకూ పనిమంతులకు పట్టాభిషేకం చేస్తూనే ఉన్నాం. ప్రపంచమే అబ్బురపడే శిల్పకళా వైభవంతో, సాంకేతిక నైపుణ్యంతో
‘స్వేచ్ఛ’, ‘ఐక్యత’, ‘ఇక మీ నిరంకుశత్వం చాలు’ అనే నినాదాలతో క్యూబా రాజధాని హవానా ఆదివారం దద్దరిల్లింది. కొన్ని వేల గొంతులు ఆ నినాదాలతో జతకలిశాయి. కమ్యూనిస్టు రాజ్యమైన క్యూబాలో ఇటువంటి దృశ్యం చాలా అరుదు. 1994�
పృథు మహారాజు భూలోక చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనప్పుడు ప్రధాన దేవతామూర్తులలో ఒకరైన వరుణదేవుడు రాజుకు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని అందజేశాడు. అదే ‘సూక్ష్మనీటి రేణువులను చిలకరించే ఒక ఛత్రం’ (గొడుగు)! అటువం
బమ్మెర పోతనామాత్యుల శ్రీమద్భాగవతం, తెలుగులో కవిత్రయం వారి శ్రీమదాంధ్ర మహాభారతం, వాసుదాసు గారి (ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి) ఆంధ్ర వాల్మీకి రామాయణం (మందరం ఆధారంగా) – ఈ మూడు మూలగ్రంథాలను కొ