‘ప్రభూ! నేను నీ సేవకుణ్ని’ అంటాడొకడు.‘నేనే దేవుణ్ని’ అని అంటాడింకొకడు. మొదటి వ్యక్తి ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ/ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచ’ అనే గీతా శ్లోకాన్ని గుర్తు తెచ్�
ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో బడిగంట మోగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ కళాశాలల గేట్లు తెరుచుకోనున్నాయి. విద్యాలయాలు పునఃప్రారంభం కానున్నాయన్న ఉత్సాహం ఒకవై�
హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఇది మాదక ద్రవ్యాల భయంకర రూపానికి ప్రతీక. అంతర్జాతీయ విమానాశ్రయాలు, రైళ్లలో, వాహనాల్లో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలు వందలు, వేల కోట్ల రూపా
‘భూగోళం మనిషి సొంతం కాదు.. మనిషే భూమి సొంతం. భూమ్మీద ఉన్నవన్నీ పరస్పర ఆధారితాలు. ఈ జీవవ్యవస్థలో మనిషి ఒక భాగం మాత్రమే. ఆ జీవవ్యవస్థకు మానవులు ఏం చేస్తే దానిప్రభావం తిరిగి మానవులపై కూడా అదేస్థాయిలో పడుతుంద�
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా టీఆర్ఎస్ పార్టీని నిర్మించగలమని కేసీఆర్ ఈ నెల 24న అన్నారు. ఈ మాట ఆయన మనసులో 2015 నుంచి మెదులుతున్నదే. పలు కారణాలతో వాయిదా పడిన ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు �
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, కలల్ని సాకారం చేస్తూ, గెలుపును చిరునామాగా మార్చుకొని, అభివృద్ధే ఆలంబనగా దేశ యవనికపై కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మంద�
‘నీకెవరు ఆదర్శం?’ ఈ ప్రశ్న తరచూ స్నేహితుల నుంచి ఎదురవుతూ ఉంటుంది. జవాబుగా తల్లిదండ్రులు, గురువు, ఇష్టదైవం పేరు చెబుతారని ఊహిస్తారు. స్నేహితుల ఊహ నిజమని భావించడంలో తప్పేమీ లేదు. జీవితంలో తల్లిదండ్రులు, గుర
భాషా సాహిత్యాల అధ్యయనం, అధ్యాపనం, అనువాదం, సామాజికావసరాలలోంచి తెలంగాణ పదకోశాలు రూపొందుతున్నాయి. తద్వారా తెలంగాణ భాష వాడకాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటానికి కావాల్సిన శక్తియుక్తులను పొందడానికి ఈ ప�
యావత్ ఆంధ్రదేశాన్ని, దక్షిణాపథాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన వారు కాకతీయ రాజులు. వారు నిర్మించిన ఆలయాలు, తవ్వించిన చెరువులు, చేసిన దానధర్మాలకు అంతులేదు. వారి బాటలోనే వారి సామంత మాండలికులు కూడా పయని�
అతిమాత్ర భాసురత్వం పుష్యతి భానోః పరిగ్రహాదనలఃఅధిగచ్ఛతి మహిమానం చంద్రోపి నిశాపరిగృహీతః సూర్యుని చేత ప్రభావితుడైన అగ్ని అతి వేడిని, ఎక్కువ కాంతిని ప్రసరింపజేయును. అదే సూర్యుని చేత ప్రభావితుడైన చంద్రుడ�
‘ముస్సోలినీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వినాశనం నుంచి కోలుకోవడానికి మన దేశానికి అంతకంటే ఎక్కువ కాలమే పడుతుంది’ అం�
రాష్ట్ర అవతరణ తర్వాత మనదైన చరిత్ర, సాహిత్య, సాంస్కృతిక వికాసం గురించి ప్రచురణలు చేపట్టి తెలంగాణ పునరుజ్జీవనంలో తెలంగాణ ‘తెలుగు అకాడమీ’ తనదైన పాత్రను పోషిస్తున్నది. ఈ కృషి మరింత అర్థవంతంగా, సారవంతంగా కొన