తెలంగాణ అంటేనే కళాసంపదకు, కళాకారులకు, కళారూపాలకు నిలయం. అలాంటి కళారూపాల్లో నాటక కళ ఒకటి. నాటకం అంటేనే సజీవమైన జీవన రూపకం. ఒక సంపూర్ణ జీవితాన్ని ఆవిష్కరించే కళ నాటకం. జీవితమే ఒక నాటకరంగం అని ఆర్యోక్తి. అలాంట
నీవు కనిపించావునెల పొడుపు నాటి చంద్రునిలారేఖామాత్రం చిరునవ్వుతో.. నీ చిరునవ్వుతదియ నాటి చంద్రునిలాక్షణం మెరిసింది.. నీ నవ్వుల వెన్నెలనవమి నాటి చంద్రునిలాహాయిగా నా ఎద నింపింది సిగ్గు దొంతరలమేలి ముసుగుల
Ganesh chaturthi | గణపతి తత్వం ప్రతి మనిషికీ ఆదర్శం కావాలి. వినాయక చవితి సందర్భంగా ఆయనకు చేసే ఆరాధనలో అంశాలన్నీ మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి, మన శక్తియుక్తులను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతాయి. బంకమట్టితో
దేశంలో ఓబీసీ జనగణన మరోసారి చర్చనీయాంశమవుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పదేండ్లకోసారి నిర్వహిస్తున్న జనగణనలో ఇప్పటివరకు కేవలం ఎస్సీ, ఎస్టీ కులాల సమాచారాన్నే సేకరిస్తున్నారు. 2011లో కులగణన చేపట్టినా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో గడప గడప తిరిగారు నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్. అదే పద్ధతిలో నేడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో నిధుల కేటాయింపు గురించి ఫ
పసుపు ముద్ద తోడపార్వతి చేసింది !మట్టితో గణపతిమనము చేద్దాము మట్టికున్న గంధంవిషపు రంగులకు లేదు!మహిలోన దేవకళమట్టి గణపతికే మరి! చిట్టి చేతులతో మట్టిచిన్ని గణపతి అగును!బాల గణపతి పేరుతోబహు ప్రసిద్ధి చెందును!
మట్టిలో మట్టి కలిస్తే అది మట్టిగా మాత్రమే మిగిలిపోతుంది. అదే మట్టికి ఒక విత్తనం, మొలక తోడైతే అది మహావృక్షాన్ని వాగ్దానం చేస్తుంది. ఆ మొక్క పచ్చదనానికి, పర్యావరనానికి, ప్రజారోగ్యానికీ హామీ పడుతుంది. అందుక�
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెళ్ళిన తర్వాత తమ శాసనానికి ఎదురులేదని తాలిబన్లు భావించి ఉండవచ్చు. కానీ వారి పాలనకు అసలు సవాలు ఇప్పుడే ఎదురవుతున్నది. గత రెండు రోజులుగా మహిళలు హక్కుల కోసం ప్రదర్శనలు స
ఉమ్మడి రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖకు రూ.5,106 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది తెలంగాణ రాకముందటి ముచ్చట. కానీ బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,522 కోట్లను కేటాయించింది. ఇది తెలంగాణ వచ్చిన త�
జాతీయపార్టీలుగా చెలామణిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత తెలంగాణపై వివక్ష చూపుతునే ఉన్నాయి. ఈ పార్టీలు తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయనడానికి అనేక సాక్ష్యాలున్నాయి. విశా�
ప్రళయకాలం పూర్తయింది. పాలనను ప్రారంభించి సంతతిని వృద్ధి చెయ్యమని స్వాయంభువ మనువు, శతరూపలకు చెప్పాడు బ్రహ్మదేవుడు. తీరా చూస్తే అక్కడ భూమి లేదు. జల ప్రళయంలో మునిగిపోయి పాతాళానికి చేరుకుంది. ‘ఏం చేసేది?’ అన�
డబ్బులు ఇవ్వటమే కాదు.. అవి సద్వినియోగం అయ్యేలా చూడటం కూడా ముఖ్యమే. ఇది ఒక వ్యక్తికో, కుటుంబానికో మాత్ర మేగాక.. రాష్ర్టానికి, దేశానికి కూడా వర్తిస్తుంది. ఆ విధంగా నిధులు మంజూరు చేయటంతోపాటు వాటి ఖర్చు ఎలా జరు�