ఈ మట్టిలోనే పుట్టారు.. ఈ మట్టిలోనే పెరిగారు.. ఈ మట్టిలోనే చదివారు.. ఈ మట్టిలోనే తిన్నారు.. ఈ మట్టిలోనే పన్నారు.. కానీ బుద్ధులు మాత్రం ఈ మట్టివి రాలేదు. ఈ నేల గాలి ఏ మాత్రం సోకలేదు. అందుకే గాలి మాటలు మాట్లాడతారు.. �
‘మరక మంచిదే’ అంటుందో వాణిజ్య ప్రకటన. మరి ‘మార్పు’ కూడా మంచిదేనా? మంచిదో చెడ్డదో కానీ మార్పు అనేది అనివార్యం. తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటితరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తున్న�
ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘ఓం తత్ సత్’ ఈ మాట తరచూ వినిపిస్తుంది. దీనికి అర్థం ఏమిటి? ఈ మూడు అక్షరాల గొప్పదనాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వివరించాడు. వీటిలోని సత్యాన్ని, ప్రభావాన్నీ 17వ అధ్యాయంలో బోధి�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు వస్తున్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినం అని బీజేపీ వారు అదే పనిగా ఊరేగుతున్నారు. విలీన, విమోచన, విద్రోహ, విషాద దినం అంటూ తెలంగాణలో లోగడ చాలా చర్చే సాగింది. విమోచన దిన
1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు భారత స్వాతంత్య్ర పోరాటంగా ఖ్యాతికెక్కింది. మొదలైనపుడు ఈ పోరాటం స్థానికమైనదే. అది బ్రిటిష్ ఇండియా అంతటా విస్తరించి, ఒక దేశ నిర్మాణానికి, జాతీయతా భావనకు స్ఫూర్తినిచ్చిందంట�
వ్యాస భగవానుడు ప్రసాదించిన దేవీ భాగవతం.. సర్వచైతన్య రూపిణి అయిన పరాశక్తి స్వరూపమే. పరమాత్మలో అవిభాజ్యమైన ఆ జగన్మాత సృష్టి చేయాలనే మహాసంకల్పంతో పరమాత్మ నుంచి ప్రకృతిగా మనకు వ్యక్తమైంది. ప్రకృతిలో ప్రస్ఫ�
సమస్యను పూర్తిగా ముదరబెట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థలకు కొంత వెసులుబాటును ప్రకటించింది. కానీ ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం వల్ల కునారిల్లిన సంస్థలకు మళ్ళీ జవజీవాలు లభిస్తాయా అనేది ఇంకా �
‘ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు’ ఉంది ఇకపై దొడ్డు వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారింది. 60 ఏండ్ల అన్యాయాలకు వ్యతిరేకంగా 14 ఏండ్లు క�
కరోనా నుంచి మానవాళిని కాపాడేది మూడు పొరల మాస్కులైతే.. అనాదిగా భూగోళంపై జీవజాతిని రక్షించే ఏకైక రక్షణ కవచం ఓజోన్ పొర. ఇది సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూగ్రహంపై ఉండే సకలజీవు�
‘ఏకం సత్-విప్రా బహుధా వదంతి’ అని సూక్తి. ‘పరబ్రహ్మం ఒకటే! పండితులు బహువిధాలుగా విశ్లేషిస్తారు’ అని భావం. ఒక్కటైన ఆ పరబ్రహ్మమే లోకంగా మార్పు చెందినప్పుడు అది రెండోది కాబట్టి లోకం అనేది రెండుతో ముడిపడి ఉం�
‘జేపీ మోర్గాన్కు హైదరాబాద్ ఒక కీలకమైన ఆర్థిక, టెక్నాలజీ హబ్. భారతదేశానికి సంబంధించి మా కంపెనీ అభివృద్ధిగాథలో ఈ నగరం విడదీయలేని భాగం’- హైదరాబాద్లో 8.2 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో నిర్మించిన తమ
75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమి�
మానవాళికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ స్థాపన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు ద్వారా పౌరపాలన ఏర్పాటు ఒక్కటే కాదు. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు, భాగస్వామ్య