ఉపదేశం విదుశ్శుద్ధం సంతస్త ముపదేశినఃశ్యామాయతే న విద్వత్సుయః కాంచన మివాగ్నిషు అగ్ని పవిత్రమైనది. శుచియైన అగ్నియందు కాల్చబడిన సొక్కం బంగారం కూడ రంగు మారదు. అట్లే.. ఉత్తములైన గురువులు ఉపదేశించిన ఉత్తమ విష�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం32 నిజాం రాష్ట్రంలోని ప్రాచీన సంస్థానాలలో దోమకొండ ఒకటి. ఇది మెదక్ జిల్లాలో ఉంది. దీనికే ‘బిక్కనవోలు సంస్థానం’ అని పేరు. ఈ సంస్థాన ప్రభువు కామినేని మల్లారెడ్డి ఇబ్రహీం కుతుబ్షా �
దళితవిజయగాథ ఆమె- దళిత బాలిక బాల వధువు పేద కుటుంబం పల్లెటూరు నేపథ్యం ఆమె పేరు కల్పన ఆమెకు జీవితమంటేనే అలుపెరుగని పోరాటంఅడుగడుగునా అనేక సవాళ్ళను అధిగమించింది…కానీ… పూట గడవడానికి నాలుగు రాళ్ళు సంపాదించడం
‘మనవాళ్ళు ఒత్తి వెధవాయలోయ్’ అని గురజాడ అప్పారావు ఏ సందర్భంలో అన్నాడో కానీ, ప్రతిభని, మంచితనాన్ని గుర్తించి గౌరవించే సంస్కారం తెలుగు వాళ్ళలో తక్కువే అని చెప్పాలి. ఎవరో ఎక్కడో ఏదైనా సాధించినా, ఒక పురస్క�
ఒక విజయం సాధించాలంటే ప్రేరకుల వచనాలు ఎంతగానో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆపత్కాలంలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడంటారు. ఈ సామెత రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, భాగవతం.. మొదలైన పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో ని�
‘రాబోయే ఎన్నికల గూర్చి ఆత్రపడే రాజకీయ నాయకులను కాదు, రాబోయే తరాల గూర్చి ఆలోచించే రాజనీతిజ్ఞులను ఎన్నుకోండి..’ అన్నారు బెర్నార్డ్ షా. అందుకే దయచేసి మేధావులు ప్రజల్ని ఆ దిశగా చైతన్యవంతం చేసే గురుతర బాధ్య�
తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకొనే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు విశిష్టమైనవి. బాలికలు, మహిళలకు ఎంతో ఊరటను,ఉత్సాహాన్ని కలిగించే ఈ రెండు పండుగలూ సారవంతమైన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడతాయి. ఇవి మ
‘సుఖశాంతులతో చక్కగా జీవించండి, వర్ధిల్లండి’ అని పిల్లలను పెద్దలు దీవిస్తూ ఉంటారు. సుఖం, శాంతి అనేవి అందరూ కోరుకునేవే. అయితే, ఇందులో ప్రతీ జీవి.. మనుష్య ఉపాధిలో ఉన్నదైనా, ఇతర పశుపక్ష్యాదుల రూపంలో ఉన్నదైనా మ�
నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొందరు నేతలు తమదైన ముద్ర వేస్తారు. వారి ప్రభావం పదవిలో ఉన్నప్పుడే కాదు.. ఆ పదవిని వీడి వెళ్లిన తర్వాత కూడా కొనసాగుతుంది. సమకాలీన ప్రపంచ రాజకీయాలకు సంబంధించి అటువంటివార�
రాష్ట్ర అవతరణ తర్వాత అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్న పనుల వల్ల, దేశానికే ఆదర్శప్రాయమైంది. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ఏ పార్టీకి ప్రతి
విద్యుత్, నీరు.. ఈ రెండింటి ప్రాధాన్యం పెరిగిన సందర్భంలో వాటి వినియోగంపై శాస్త్రీయంగా ఆలోచించాల్సిన సమయం ఇది. మనం తాగే, వినియోగించే నీటి చక్రం ప్రతి చర్య గురించి అంటే.. నీటిని ఎత్తిపోయడం, తరలించడం, శుద్ధి �