CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నఅసెంబ్లీలో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘రాబోయే కేంద్ర ప్రభుత్వంలో మనమే కీలకం కావచ్చు, టీఆర్ఎస్ శాసించే ప్రభుత్వమే రావచ్చు. దేశ రాజకీయాల్లో ఏదై�
భారతీయ రైల్వే దేశానికి జీవనాడి. సామాన్య ప్రజలకు తక్కువ ధరకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న సంస్థ. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మన దేశానిది. రోజూ 2 కోట్లకు పైగా ప్రజలు రైల్వే సేవలను వినియ�
పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. అడవులు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచాలి. పర్యావరణ పరిరక్షణకు, అడవుల సంరక్షణకూ తెలంగాణ ప్రభుత్వం చే�
మనిషికి శ్వాస ఎంత ప్రాణాధారమో, దేశ సామాజిక, ఆర్థిక పరిపుష్ఠికి విద్యుత్తు అంతటి ప్రధానమైనది. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలలో బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్తు సంక్షోభం ముసురుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం మీ�
ఆరు దశాబ్దాల అవిశ్రాంత పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. వారసత్వంగా లభించిన సమస్యలను బట్టి ఈ రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి ఏమైనా సాధించగలదా? అని అప్పట్లో ఎవరికైనా సందేహం కలిగి �
‘విద్యుత్ చట్టం-2003’ను సవరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్షాలు, రైతు, ఉద్యోగ సంఘాలు ఈ విద్యుత్ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యుత్ వ్యవస్థల్లో నిర
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా, ప్రత్యేకంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రజల ఆశలకు, యాసకు, భాషకు, మాండలికానికి బతుకమ్మ పాట వేదిక. ప్రకృతి శక్తిని ఆవిష్కరించే వేదిక బతుకమ్మ. భారతీయులంతా సంప్రదాయ పూజ పద్
కరాళ వదనాం గౌరీం ముక్తకేశీ చతుర్భుజామ్కాళరాత్రిం కరాళికాం దివ్యాం విద్యుత్ మాలావిభూషితామ్॥ఇది కాళరాత్రి అమ్మవారి ధ్యానశ్లోకం. సంస్కృతంలో ‘ళ’ అనే అక్షరం లేనందున ఆమెను కాలరాత్రిగా పిలుస్తారు. రాత్ర
ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటన – మానవులను పీడిస్తున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టి సారించేలా, ఆలోచనాత్మకంగా ఉన్నది. ఉదాహరణకు ‘సోషల్ మీడియా’పై మరింత చర్చను ముందుకు తెచ్చింది. చుట్టమై వచ్చి దయ్యమై �
‘రామప్ప శిల్పి పేరు కాదు’ అని ముందే నిర్ణయించుకొని దానికి కావలసిన ఆధారాలు వెతికే పనిలో పడినట్లు ద్యావనపల్లి సత్యనారాయణ గారి వ్యాసం ఉంది. ఆయన వ్యాసం ఆరంభంలోనే ‘దేనికైనా శాస్త్రీయ ఆధారాల వెలుగులో నిర్ధా�
హరప్పా, మొహెంజేదారోల్లో విలసిల్లిన సింధూ నాగరికతకు దక్షిణ భారతదేశానికి సంబంధం ఉందా..? సింధూ ప్రజలు మాట్లాడిన భాషనే దక్షిణాది భాషలకు తల్లి వేరా..? అవుననే అంటున్నారు పురావస్తు పరిశోధకురాలు బహతా అన్సుమాలి మ�
‘సద్ది తిన్న రేవును తలువాలె’ అన్నది.. సాధారణ జనం నుంచి మొదలుకొని, ఎంతటివారికైనా వర్తించే నైతికతను బోధించే గొప్ప సామెత.తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని ప్రతిఫలించే సామెత. తెలంగాణ ప్రజలు నియ్యత్దార్లు. రేషమున