గడిచిన ఏడేండ్లలో తెలంగాణ మనుగడ,అభివృద్ధి వికాసాల గురించి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రూపురేఖలే మారిపోయాయి. కొవిడ్ కారణంగా ఆర్థికరంగం కుదేలైన నేపథ్యంలో స్థిరాస్తి రంగం కూ�
పరమాత్మ వల్ల వేదం ఆవిర్భవించింది. వేదం ఆధారంగా కర్తవ్య కర్మలు జనించాయి. కర్మ వల్ల యజ్ఞం పుట్టింది. యజ్ఞం వల్ల వర్షాలు కురిస్తే, ఆ వర్షాల ద్వారా పంటలు పండి అన్నం లభిస్తుంది. అన్నం మూలంగానే ప్రాణులు శరీరాలన�
ముండ్లు దిగాయి కాళ్లల్లోపీకేసినరక్తం పిండి ఉప్పు కాపడం పెట్టినపల్లేరుగాయలగాయాలెరుగని రోజు లేదుచేతులకిగార కంప గీసుకుపోయిందిఓర్చుకున్నా..బురద మళ్లల్లోజలగలు రక్తం పీలుస్తుంటేపీకి విసిరేసినచేన్లల్లో
ఎన్నికలు, ఉపఎన్నికలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు గెలుస్తూనే ఉంటారు. ఇది రొటీన్గా జరిగేదే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ఈటల గెలవడం వలన ప్రజలకు ఒనగూరే అదనపు ప్రయోజనం అంతకన
చేతికున్న ఐదు వేళ్ళు సమానంగా ఉండవు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే రకంగా ఉండరు. అలాగే ఒకే క్లాసు చదివే పిల్లలందరికీ ఒకే రకమైన తెలివితేటలుండవు. అందరు పిల్లలు అన్ని అంశాల లోనూ సమానమైన ప్రతిభను ప్రదర్శిం�
సామాన్యుడి మాట ‘సీకటి సిక్కగైతున్నది.. సూర్యుడు నడీ నెత్తినుండంగా వోయిన మనిషి ఇంక రాకపాయేనెమురా నరిగా.. కొంచెం ఎదురుంగనన్న పోరా.. జర నీ దయ?’ అని నరిగానికి పన్జెప్పుడు పాపం.. ‘నాయిన అక్కడేమన్న ఆడుకుంటుండనుక�
ఇటీవల మెక్ కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వారు ‘ది రైజ్ అండ్ రైజ్ ఆఫ్ ది గ్లోబల్ బ్యాలెన్స్ షీట్. హౌ ప్రొడక్టివ్లీ వి ఆర్ యూజింగ్ అవర్ వెల్త్’ అనే నివేదికను వెలువరించారు. ఈ నివేదికలో ప్రప�
‘ఆంధ్ర జనసంఘం’ పేరుతో మూడు సభలు నిర్వహించిన తర్వాత, 1930లో ‘ఆంధ్ర మహాసభ’ పేరుతో కార్యక్రమాలను విస్తరింపచేశారు. కానీ, నిజాం ప్రభుత్వం ఆజ్ఞానుసారం వర్తక సంఘాల సమస్యలు, రైతుల సమస్యలు, వెట్టిచాకిరి నిర్మూలన వి�
ఉద్యమపార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర సాధన తర్వాత పూర్తి స్థాయి రాజకీయపార్టీగా రూపుదిద్దుకున్నది టీఆర్ఎస్. ఉద్యమపార్టీగా పదమూడేండ్లు, రాజకీయపార్టీగా ఏడేండ్ల కాలాన్ని పూర్తిచేసుకున్నది.
ఉద్యమ అనుభవాలతో ప్రభుత్వాధినేతగా.. సమస్యల పట్ల స్పష్టతతో.. శాశ్వత పరిష్కారాన్ని ఆవిష్కరించే నాయకుడు కేసీఆర్. ఏడేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాలను రెండు కండ్లుగా భావించి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్�
వ్యక్తులు రాజకీయాల్లో వస్తుంటారు, పోతుంటా రు. అందివచ్చిన అవకాశాలనుపుష్కలంగా వినియోగించుకుంటారు. అలా టీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకున్న వాడు ఈటల. విలువలతో కూడిన రాజకీయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నిర్�
ప్రతి మానవుడూ ఆత్మస్వరూపుడని తెలియజేసింది భగవద్గీత. గీత ఉద్భవించక ముందు దేహం, మనసు, బుద్ధి అన్న మూడు అంశాలే ఉండేవని భావించే వారు. కానీ, వీటన్నిటిపైనా ఆత్మ ఉన్నదని గీత తెలియజేసింది. మనిషికి అసలైన బలం, శక్తి