భగవద్గీత నాగరిక మానవులకు లభించిన అద్వితీయ వరదానం. అది మానవ సమాజంలో ఇరవై లక్షల ఏండ్లుగా వ్యాప్తిలో ఉన్నట్లు గీత ద్వారా తెలుస్తున్నది. అయితే, కాలక్రమంలో ప్రాచుర్యం తగ్గినట్లు అనిపించడంతో శ్రీకృష్ణ భగవాన�
కేంద్రం కాదంటున్నా, మన రాష్ట్రం 6,600 పై చిలుకు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఆ కేంద్రాలకు వెళ్ళి, రాష్ట్రమే కొనుగోలు చేయాలంటూబీజేపీ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేయడం విడ్డూరం!! దేశంలో ఓ విచిత్ర పర
తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేడు మహా ధర్నా జరుగుతున్నది. రైతు క్షేమం కోరే అందరూ ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాలి. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ రైతుల
ఒక తండ్రి తన పిల్లలందరిని సమాన దృష్టితో చూస్తాడు. కానీ ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ర్టాల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. తండ్రి పాత్ర పోషించాల్సిన కేంద్రంలోని మోదీ ప్
వ్యక్తి ఆధ్యాత్మిక చింతనలో సాధన చాలా అవసరం. సాధన అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉండాలి. ‘సాధనాత్ సాధ్యతే సర్వమ్’ అన్నారు పెద్దలు. ఎంత సాధన చేస్తే మనసు అంత తేలిక అవుతుంది. ప్రయత్నం చేయగా చేయగా ఎంతటి �
ఈ మధ్య ప్రధాని మోదీ కార్పొరేట్లు, ఫైనాన్స్ పెట్టుబడిదారులను సంపద సృష్టికర్తలని ప్రశంసించారు! మోదీ గారూ.. దేశంలోని కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీ యజమానులు తమ ధనమంతా ఒకేచోట కుమ్మరించి దానిచుట్టూ వాళ్ళను క
చెట్టెక్కడానికి ప్రయత్నించేవాడు ఒకడుంటే వాడిని కాలుపట్టి కిందకు లాగేవాడు ఒకడుంటాడని పెద్దలు చెప్తుంటారు. అయితే చెట్టెక్కించాల్సినవాడే కాలుపట్టి లాగితే ఎంత దారుణం! ఇప్పుడు దేశంలో అదే జరుగుతున్నది. దే�
R. Vidyasagar Rao jayanti | సొంత ఊరు జాజిరెడ్డిగూడెం అయినా, విద్యాసాగర్రావు గారి పాఠశాల విద్య నల్లగొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో సాగింది. స్కూల్లో ముఖ్యంగా సూర్యాపేట లైబ్రరీలో సాహిత్యం, నాటకాలపై మక్కువ �
తెలంగాణ సాహిత్య ప్రస్థానం 38 సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు తమ ఇంటి పేరుతో ‘ఒద్దిరాజు సోదరులు’గా ప్రసిద్ధి చెందారు. వీరు వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామానికి దేశ్ముఖ్లు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్క�
కాంచనపల్లి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ‘భావమంజరి’ అన్న పద్య కావ్యాన్ని వెలువరించి సాహిత్య లోకంలోకి ప్రవేశించారు. 1994లో బాణాల శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డితో కలిసి ‘ఆచూకీ’ అనే కవితా సంకలనాన్ని తీ�
నాలుగు గోడలతోకొంత వైశాల్యంలోజీవిస్తున్న గదులేనా ఇల్లూ నా బతుకూమొత్తంగా అదే నా స్పృహనా సృజన లోకం శ్వాసబంధాలూ బంధువులూ ఎన్ని ఉన్నానా ప్రాణం గట్టి స్నేహాల తీరని దాహాలేనా బతుక్కు పునాదులేసిందిబడి అక్షరా�
చరిత్ర చదువుతున్నప్పుడు దాన ధర్మాలు చేసిన రాజులను కీర్తిస్తూ రాసిన సాహిత్యం, ఇచ్చిన బిరుదులను చూస్తాం. స్వార్థంతో నిండిన నేటి సమాజంలో డబ్బు కోసం ఎంతటి అఘాయిత్యాలు చేయడానికైనా సిద్ధపడుతున్న రోజులివి. ఓ �
మన దేశంలో రోజురోజుకు డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రపంచంలోనే ఇండియాను ‘మధుమేహ రాజధాని’గా పిలుస్తున్నారు. దీనంతటికీ షుగర్ మాఫియాగా పేరున్న పలు మందుల కంపెనీలు కారణమవుతున్నాయి. సంప్రదాయంగా తీ�