ధ్యానం అంటే.. శరీరం, మనసుల పరిమితులను దాటి ముందుకు వెళ్లడం. ఎప్పుడైతే శరీరం, మనసులకు పరిమితమైన దృష్టి కోణాన్ని అధిగమిస్తారో అప్పుడే మనలో ఉన్న పరిపూర్ణత్వాన్ని చూడగలుగుతాం. మనిషి తనను తాను ఒక శరీరంగా గుర్త
భద్రాచలం నుంచి ఉత్తరాదికి వెళ్లి నింబార్కుడి బోధన మధ్యయుగం నాటి భక్తి ఉద్యమంలో భక్తి యోగులైన కవుల పాత్రతోపాటు ఆచార్యుల పాత్ర కూడా ఉంది. అయితే అది ఎక్కువగా భక్తి ప్రచార పరంగానే కొనసాగింది. వారంతా భక్తిమా
తెలంగాణ సాహిత్య ప్రస్థానం39 మాడపాటి హన్మంతరావు ‘ఆంధ్ర జనసంఘం’, ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. మంచి వాదనా పటిమ కలవాడు. ఆ రోజుల్లో ఆంధ్ర మహాసభలు జరపాలంటే నిజాం ప్రభ
హైదరాబాద్ రాష్ట్రం సర్వమతాలు, విభిన్న భాషలు, సంస్కృతుల నిలయం. నాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న పదహారు జిల్లాల్లో ఐదింటిలో మరాఠా భాష మాట్లాడేవారు. కన్నడ భాష మూడు జిల్లాల్లో, తెలుగు భాష మాట్లాడేవారు ఎనిమి�
నీట తడిసిన బరువైన ధాన్యం బస్తాలారైతు ఆర్తిగా వడ్ల బస్తాల మధ్యకొనేవారి కోసం జాగరణలు చేస్తున్నాడుశోకానికి కేంద్రంగా కిసాను..! రైతు చుట్టూ ఎప్పుడూ పద్మవ్యూహాలేకిస్మత్ కిసానుకు కోసు దూరంపండేంత వరకు మబ్బు
ఔషధాల్లేని ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ఊహించలేం. ఔషధ కల్పన శాస్ర్తాన్ని ఆంగ్లంలో ‘ఫార్మసీ’ అని, ఫార్మసీ నిపుణుడిని ‘ఫార్మసిస్ట్’ అని అంటారు. ఫార్మసిస్టును ‘అపోతెకరీ’ అని కూడా వ్యవహరిస్తారు. ‘అపోతెకరీ’ల�
దేశంలో మత్స్యరంగం అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న రాష్ర్టాలన్నింటిలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మత్స్య పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలను అమలుపరుస్తున్నాయి. ఇదే ఒరవడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభు�
రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు పరిశీలకులకు, ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. ప్రజల సంక్షేమం పట్టకుండా ఏ రోజుకారోజు పత్రికల్లో పతాక శీర్షికల కోసం, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర న
‘మా వడ్లు కొంటరా? కొనరా?’- మహా ధర్నా వేదికగా గురువారం మోదీ సర్కార్కు ముఖ్యమంత్రి వేసిన ప్రశ్న చరిత్రాత్మకమైనది. ఇది వడ్ల కొనుగోలు కోసం తెలంగాణ రైతు వేస్తున్న ప్రశ్న మాత్రమే కాదు. మోదీ సర్కారు వైఫల్యాలపై, �
ఇది అంతర్జాతీయ విద్యా వారోత్సవం. ఈ సందర్భంగా.. హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ‘అమెరికాలో ఎందుకు చదువుకోవాలి?’ అని ఒక సాధారణ ప్రశ్న వేస్తోంది. దీనికి సమాధానంగా ఎన్నో వివరాలతో కూడిన పెద్ద జాబిత�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంకుర (స్టార్టప్) సంస్థలకు అడ్డాగా మారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీ అమలు మొదలు టీ-హబ్, వీ హబ్, బయో హబ్ లాంటి సంస్థలకు రూ.13 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు �