‘క్రిప్టో’.. ప్రస్తుతం ఇది ప్రపంచ కరెన్సీ. చాలా దేశాల్లో ఇది చట్టబద్ధం కాగా, కొన్ని దేశాలు నిషేధించాయి. క్రిప్టో కరెన్సీని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ
టీఆర్ఎస్ బలోపేతంపై ఇక దృష్టి కేంద్రీకరించగలమని పార్టీ అధ్యక్షుడైన సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల పలుమార్లు పేర్కొనటాన్ని బట్టి, రానున్నకాలంలో ఆ పని ఒక పద్ధతి ప్రకారం జరగనున్�
ఇదిగో.. ఇప్పుడు సంతోషం కలిగింది. ధర్నా ముగింపులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుగారి ఉపన్యాసం టీవీ లో వింటూ పక్కనే ఉన్న బల్లను గుద్దిపడేశాను. రాష్ట్ర బీజేపీ నాయకుల చిల్లర వాగుడు పట్ల నాకున్న లోలోపలి ఆవేదన, ఆ�
ధ్యానం అంటే.. శరీరం, మనసుల పరిమితులను దాటి ముందుకు వెళ్లడం. ఎప్పుడైతే శరీరం, మనసులకు పరిమితమైన దృష్టి కోణాన్ని అధిగమిస్తారో అప్పుడే మనలో ఉన్న పరిపూర్ణత్వాన్ని చూడగలుగుతాం. మనిషి తనను తాను ఒక శరీరంగా గుర్త
భద్రాచలం నుంచి ఉత్తరాదికి వెళ్లి నింబార్కుడి బోధన మధ్యయుగం నాటి భక్తి ఉద్యమంలో భక్తి యోగులైన కవుల పాత్రతోపాటు ఆచార్యుల పాత్ర కూడా ఉంది. అయితే అది ఎక్కువగా భక్తి ప్రచార పరంగానే కొనసాగింది. వారంతా భక్తిమా
తెలంగాణ సాహిత్య ప్రస్థానం39 మాడపాటి హన్మంతరావు ‘ఆంధ్ర జనసంఘం’, ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. మంచి వాదనా పటిమ కలవాడు. ఆ రోజుల్లో ఆంధ్ర మహాసభలు జరపాలంటే నిజాం ప్రభ
హైదరాబాద్ రాష్ట్రం సర్వమతాలు, విభిన్న భాషలు, సంస్కృతుల నిలయం. నాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న పదహారు జిల్లాల్లో ఐదింటిలో మరాఠా భాష మాట్లాడేవారు. కన్నడ భాష మూడు జిల్లాల్లో, తెలుగు భాష మాట్లాడేవారు ఎనిమి�
నీట తడిసిన బరువైన ధాన్యం బస్తాలారైతు ఆర్తిగా వడ్ల బస్తాల మధ్యకొనేవారి కోసం జాగరణలు చేస్తున్నాడుశోకానికి కేంద్రంగా కిసాను..! రైతు చుట్టూ ఎప్పుడూ పద్మవ్యూహాలేకిస్మత్ కిసానుకు కోసు దూరంపండేంత వరకు మబ్బు
ఔషధాల్లేని ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ఊహించలేం. ఔషధ కల్పన శాస్ర్తాన్ని ఆంగ్లంలో ‘ఫార్మసీ’ అని, ఫార్మసీ నిపుణుడిని ‘ఫార్మసిస్ట్’ అని అంటారు. ఫార్మసిస్టును ‘అపోతెకరీ’ అని కూడా వ్యవహరిస్తారు. ‘అపోతెకరీ’ల�
దేశంలో మత్స్యరంగం అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న రాష్ర్టాలన్నింటిలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మత్స్య పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలను అమలుపరుస్తున్నాయి. ఇదే ఒరవడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభు�
రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు పరిశీలకులకు, ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. ప్రజల సంక్షేమం పట్టకుండా ఏ రోజుకారోజు పత్రికల్లో పతాక శీర్షికల కోసం, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర న