Bhavana Gawali | మహారాష్ట్రలో అధికార పార్టీ నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. శివసేన సీనియర్ నాయకురాలు, యావత్మాల్ ఎంపీ భావనా గవాలీకి ( Bhavana Gawali) ఈడీ సమన్లు జారీ చేసింది.
కేంద్రం చేతిలో వేటకుక్కలుగా ఈడీ, సీబీఐ రాష్ట్రంలో ప్రజలు మావైపే.. ప్రత్యర్థులే పెరిగారు కుల, మత విద్వేషాలకు తెలంగాణలో తావులేదు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తె
మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడినట్టు అభియోగాలను ఎదుర్కొంటున్న ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన ర�
ఎంఎల్ఎం స్కామ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ 757.77 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అటాచ్ చేసింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఆయన్ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షిం�
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ):బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై నమోదైన కేసులో పీసీహెచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.6 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురు�
గతకొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న శివసేన ఎంపీ సంజయ్రౌత్, ఆయన కుటుంబానికి చెందిన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం జప్తు చేశారు. దక్షిణ మ
రూ 1034 కోట్ల భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన నేత సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ మంగళవారం అటాచ్ చేసింది. రౌత్కు చెందిన అలీబాగ్ ప్లాట్, ముంబైలోని దాదర్లో ఒక ఫ్లాట్ సహా పలు ఆస్తులను దర్యాప్తు ఏజెన్సీ
శివసేన ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు షాకిచ్చారు. ఆమె భార్యకు చెందిన దాదాపు 11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈ 11 కోట్లలో 9 కోట్లు రౌత్ కుమారుడు ప్
తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాలకు మారకద్రవ్యాన్ని తరలించిన ఆరోపణలపై చెన్నైకి చెందిన సదరన్ అగ్రిఫురేన్ ఇండస్ట్రీస్ (ఎస్ఏఐపీఎల్)కి చెందిన రూ.294 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్
కోల్కతా: ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో ప