న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఆయన్ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షిం�
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ):బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై నమోదైన కేసులో పీసీహెచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.6 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురు�
గతకొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న శివసేన ఎంపీ సంజయ్రౌత్, ఆయన కుటుంబానికి చెందిన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం జప్తు చేశారు. దక్షిణ మ
రూ 1034 కోట్ల భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన నేత సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ మంగళవారం అటాచ్ చేసింది. రౌత్కు చెందిన అలీబాగ్ ప్లాట్, ముంబైలోని దాదర్లో ఒక ఫ్లాట్ సహా పలు ఆస్తులను దర్యాప్తు ఏజెన్సీ
శివసేన ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు షాకిచ్చారు. ఆమె భార్యకు చెందిన దాదాపు 11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈ 11 కోట్లలో 9 కోట్లు రౌత్ కుమారుడు ప్
తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాలకు మారకద్రవ్యాన్ని తరలించిన ఆరోపణలపై చెన్నైకి చెందిన సదరన్ అగ్రిఫురేన్ ఇండస్ట్రీస్ (ఎస్ఏఐపీఎల్)కి చెందిన రూ.294 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్
కోల్కతా: ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో ప
‘భారత్ను ముహమ్మద్ అలీ జిన్నా ఒక్కసారే విభజించారు. కానీ బీజేపీ నేతలు మాత్రం వారి వ్యాఖ్యలతో హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెడుతూ దేశాన్ని రోజూ విడగొడుతున్నారు’
టీవీ9 చానల్ మాజీ సీఈవో వీ రవిప్రకాశ్కు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రూ.18 కోట్ల నిధుల దుర్వినియోగం కేసు విచారణలో భాగంగా 2020 డిసెంబర�
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలకు సంబంధించి మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేయడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కాషాయ పార్
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు ఆయన అనుచరులకు సంబంధించి మనీల్యాండరింగ్ వ్యవహారాలపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది.