ముంబై: పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సంజయ్ రౌత్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పత్రాచాల్ రీడెవలప్మెంట్ స
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్)కు చెందిన రూ 110 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసింది.
కోల్కతా: బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో అర్పిత ముఖర్జీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆమెను మరోసారి జోకా ఈఎస్ఐ హాస్పిటల్కు తీసుకు వెళ్లారు. అక్కడ చాలా నాటకీయ సన్నివేశం చోటు�
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ స్కామ్లో మంత్రి పార్ధాతో పాటు అర్పిత ముఖర్జీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అర్పిత రెండు ఇండ్ల నుంచి సుమారు 50 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె వద్ద ఉన్న నాలు