మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్)కు చెందిన రూ 110 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసింది.
కోల్కతా: బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో అర్పిత ముఖర్జీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆమెను మరోసారి జోకా ఈఎస్ఐ హాస్పిటల్కు తీసుకు వెళ్లారు. అక్కడ చాలా నాటకీయ సన్నివేశం చోటు�
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ స్కామ్లో మంత్రి పార్ధాతో పాటు అర్పిత ముఖర్జీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అర్పిత రెండు ఇండ్ల నుంచి సుమారు 50 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె వద్ద ఉన్న నాలు
Casino | క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రదారులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని
బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి ఈడీ కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఐదు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. ఈ స్కాంలో అరెస్టయిన మంత్రి పార్ధఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెంద
ED | హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం నగరంలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద అరెస్టు చేసే, సమన్లు జారీ చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్కు ఉన్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీఎంఎ