నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసిన నేపధ్యంలో కాషాయ పార్టీ లక్ష్యంగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi | నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరవుతున్నారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు నేషనల్ హెరాల్డ్
Sonia Gandhi | నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు ఈడీ ముందు విచారణకు హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సోనియా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు.
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఆయన భార్య పూనం జైన్ సహా మంత్రి సహచరుల ఇండ్లపై జరిపిన ఈడీ దాడుల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారం లభ్యమైంది.
Satyendar Jain | ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendar Jain) ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహిస్తున్నది. గతనెల 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ
Rahul Gandhi | నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచా�
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున�
Anil Parab | మహారాష్ట్రలో అధికార పక్షమే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలోని ఓ మంత్రిని అరెస్టు చేసిన ఈడీ.. తాజాగా రవాణా శాఖ మంత్రి, శివసేన నేత అనిల్ �
రాంచీ: జార్ఖండ్లో నరేగా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆ రాష్ట్ర మైన్స్ శాఖ కార్యదర్శి ఐఏఎస్ పూజా సింఘాల్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు అయిన ఆ అధికారి చార్టెడ్ అకౌంటెంట్ క�
బొగ్గు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతను ఢిల్లీలో కాకుండా కోల్కతాలో ఎందుకు ప్రశ్నించకూడదని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఈడీని నిలదీసింది.
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. సుకేశ్ చంద్ర రూ.200 కోట్ల దోపిడీకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. ఈ కేసుల�
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త మెహుల్ చోక్సీపై ఇవాళ సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్సీఐ) నుంచి 22 కోట్లు తీసుకుని ఎగ్గొట్టినట్లు చ�
పలు కేసుల్లో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఈడీ షాక్ ఇచ్చింది. జాక్వెలిన్కు చెందిన రూ 7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. �