ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ అధికారులను నిలదీశారు. కవితను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఈడీ అధికారులతో కేటీఆర్ వాదనకు దిగారు. పలు అంశాలపై �
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అత్యం త నాటకీయంగా.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎలాంటి ట్రాన్సి ట్ వారంట్ �
ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు సోదాలు జరిగాయని, ఈ ప్రక్రియ మొత్తానికి కవిత సంపూర్ణంగా సహకరించారని చెప్పారు. ఈ మేరకు అరెస్ట్ ఆర్డర్�
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడి కేసులో అరస్టైన ప్రధాన నిందితుడు, తృణమూల్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ను సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రం ఎట్టకేలకు అదుపులోకి తీసుకొ
Hemant Soren | దాదాపు 30 గంటల పాటు ఎవరికీ కనిపించికుండా పోయిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చివరకు రాంచీ చేరుకున్నారు. అయితే హేమంత్ సోరెన్ అదృశ్యం వెనుక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉందని బీజేపీ నాయ�
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు శనివారం ఉదయం రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు.
ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ను వెంటనే అరెస్ట్ చేయాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ అధికారులను ఆదేశించారు. షాజహాన్ సరిహద్దు దాటి ఉండవచ్చని,
గొలుసు కట్టు మోసాల్లో సంచలనం సృష్టించిన ‘ఆమ్వే’ ఇండియా ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది.
ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు జరిపారు. గత ఏడాది ఓ కేసులో అరెస్టు అయిన అమనతుల్లాకు ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులోనే మనీల్యాండరింగ్ వ�
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి బుధవారం ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించనున్నారు. గతవారం సెంథిల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర మంత్రి సెంథిల్ని ఈడీ అధికారులు విచారణ పేరుతో దాదాపు 18 గంటల పాటు నిర్భందించి, ఎవరినీ కలవకుండా చేశారని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. ఓ వ్యక్తిని ఉగ్రవాది మాదిరిగా విచారించాల్సిన
ఈడీ అధికారులు తమ ఇంటికి వచ్చి అక్కడే ఆఫీసును తెరుచుకోవచ్చని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు, బీహార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చ�