ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ అధికారులు తప్పుడు కేసు బనాయించి విచారిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కవితను జైలుకు పంపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ మంగళవారం ఢిల్లీలో వ�
ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియనున్నది. దీంతో ఈడీ అధికారులు బుధవారం ఉదయం 11.00 గంటలకు ఆమెను ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరుచనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏ పాత్ర లేని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడం దుర్మార్గమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మండిపడ్డారు.
హైదరాబాద్ సిటీ డివిజన్ పోస్టల్ డిపార్ట్మెంట్లోని సీనియర్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న కే సుధీర్బాబు, అతని అనుచరులు వద్ది నర్సిరెడ్డి, టీ నితిన్, ఎం సుదర్శన్లకు చెందిన రూ.6.57 లక్షల �
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అక్రమమని, అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని, న్యాయ చరిత్రలో చీకటి దినం అని ఆమె తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వ్యాఖ్యానించారు.
: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ తీరు చట్టబద్ధమేనా? న్యాయ సమ్మతమైనదేనా? కోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడే ఉన్నదా? న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండగానే స్వతంత్రంగా వ్యవహరించిన ఈడీ వైఖరిని న్య
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ అధికారులను నిలదీశారు. కవితను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఈడీ అధికారులతో కేటీఆర్ వాదనకు దిగారు. పలు అంశాలపై �
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అత్యం త నాటకీయంగా.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎలాంటి ట్రాన్సి ట్ వారంట్ �
ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు సోదాలు జరిగాయని, ఈ ప్రక్రియ మొత్తానికి కవిత సంపూర్ణంగా సహకరించారని చెప్పారు. ఈ మేరకు అరెస్ట్ ఆర్డర్�
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడి కేసులో అరస్టైన ప్రధాన నిందితుడు, తృణమూల్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ను సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రం ఎట్టకేలకు అదుపులోకి తీసుకొ
Hemant Soren | దాదాపు 30 గంటల పాటు ఎవరికీ కనిపించికుండా పోయిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చివరకు రాంచీ చేరుకున్నారు. అయితే హేమంత్ సోరెన్ అదృశ్యం వెనుక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉందని బీజేపీ నాయ�
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు శనివారం ఉదయం రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు.
ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ను వెంటనే అరెస్ట్ చేయాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ అధికారులను ఆదేశించారు. షాజహాన్ సరిహద్దు దాటి ఉండవచ్చని,
గొలుసు కట్టు మోసాల్లో సంచలనం సృష్టించిన ‘ఆమ్వే’ ఇండియా ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది.