దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల నిమిత్తం ప్రతి 15 ఏండ్లకోసారి 10 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని భారత ఎన్నికల సంఘం వెల్లడించింద
కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పార్టీ బుక్లెట్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఐటీ శాఖ మం త్రి శ్రీధర్బాబు తెలిపారు. గురువారం గాంధీభవన్లో మంత్రి సీతక్కతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. దివ్యాంగులను కించపరిచే మాటలను, పదాలను ఎట్టిపరిస్థితుల్లో వాడొద్దని.. వాటిని వాడితే వారిని అవమానించినట్టుగా భావించాల్సి వస్తుందని రాజకీయ నేతల
Loksabha Elections | లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ �
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. పెండింగ్లో ఉన్న ఒక డీఏ విడుదలకు ఈసీ అనుమతి లభించింది.
Mizoram | ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటుగా మి�
ECI | కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర�
ECI | మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కేంద్రం ఎన్నికల సంఘం (ECI) నిలిపేసింది. శుక్రవారం పోలింగ్ ఉన్నందున బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారానికి అనుమతి లేద�
ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలకు ఓ భరోసా అందించాలనే ఉద్దేశంతో వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చివరి అంకానికి చేరింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీ చేసిన చట్టాన్�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శుక్రవారం విడుదల కానుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామిన�
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. 8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగ�
ECI : . కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అక్టోబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈసీఐకి చెందిన సీనియర్ అధికారులు సుమారు మూడు రోజులు పాటు తెలంగాణలో ఎన్నికల సంసిద్ధతపై అంచనాలు చేయనున్నా�
తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు రాష్ట్రంలోని 34,891 బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్�