న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పేరు, చిహ్నాన్ని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్తంభింపజేసింది. పార్టీపై ఆధిపత్యం కోసం చిరాగ్ పాశ్వాన్, బాబాయ్ పశుపతి పరాశ్ మధ్య పోరు నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున
Assembly By Poll | పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు లోక్సభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు క
Rajya Sabha | పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అక్టోబర్ 4న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్, అసోం, మహారాష�
Huzurabad By Election: తెలంగాణలో పండుగల సీజన్ ముగిసిన తర్వాతనే హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహించనున్నారు. పండుగల సీజన్ తర్వాతే తమ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల
Election commission: ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) వివిధ పార్టీల అభిప్రాయాలు కోరింది. ఈ మేరకు ఇవాళ అన్ని పార్టీలకు లేఖలు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ఆర్థిక
హైదరాబాద్ : ఏపీలోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్సభ నియోజకవర్గాలతో పాటు వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఉపఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. త�