లోపాలు కలిగిన(డిఫెక్టివ్) కొన్ని వందల ఈవీఎంలు, వీవీప్యాట్లు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) దగ్గర ఉండటం సాధారణమైపోయింది. ప్రస్తుతం 6.5 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్లలో లోపాలున్నా ఈసీఐ దాన్ని సీరియస్గా తీసుకోవడం ల�
National Party Status | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది. అదే సమయంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా తృణమూల్ �
ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ర్టాలలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఏడాది జరిగే తొమ్మిది రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది లోక్సభ సమరానికి సెమ
Telangana Voters | రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను వెల్లడైంది. తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కోటి 50 లక్షల 48 వేల 250 మంది పురుష
remote EVMs ప్రోటోటైప్ రిమోట్ ఈవీఎంలను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. వలసవెళ్లిన ఓటర్లు రిమోట్ ఈవీఎంలతో స్వంత ప్రదేశం నుంచే ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఈసీఐ
Bharat Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో రేపు తెలంగాణ భవన్లో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యామ్నం 1:20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య�
Bharat Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఏడాది దసరా పర్వదినం రోజున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ �
Arun Goel:భారత ఎలక్షన్ కమీషనర్గా ఇవాళ అరుణ్ గోయల్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితం ఆయనకు కొత్త అపాయిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత ఎన్నికల కమిషన్లో ముగ్గురు కమీషనర్లు ఉం
kunamneni sambashiva rao | మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, పోలింగ్ సజావుగా జరిగేందుకు వీలుగా గట్టి బందోబస్తు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
Munugode by poll | మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. రోహిత్ సింగ్ను ఆర్వోగా నియమిస్తూ ఎన్నికల
Minister KTR | మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్
Munugode By Poll | జిల్లా పరిధిలోని మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన
Election Commission | అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించింది. బహిరంగ సమావేశాలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న ఈసీ..
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కొత్త పోలింగ్ తేదీని ఈసీ ప్రకటించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో జరగనున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు ఫిబ్రవ
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. ఇందులో 6 స్థానాలు