ECI | లోక్సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19 తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అక్కడ 69.2 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా �
ECI: కేరళలోని కాసరగడ్లో ఇటీవల ఈవీఎంల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహించారు. అయితే మాక్ పోలింగ్ నిర్వహించిన సమయంలో బీజేపీ పార్టీకి ఒక్కొక్క ఓటు అదనంగా పడినట్లు ఆరోపణలు వచ్చాయి.ఆ ఆరోపణలను క�
MLC Elections | మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఈ నెల 2వ తేదీన జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ECI | బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) చీవాట్లు పెట్టింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ల గౌరవా�
India Alliance | ప్రతిపక్ష పార్టీల పట్ల అధికార బీజేపీ వ్యవహరిస్తున్న వైఖరిపై ఇండియా (INDIA) కూటమి భారత ఎన్నికల సంఘానికి (ECI) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ సీనియర్ నేత, ప్
Sanjay Mukherjee: పశ్చిమ బెంగాల్ కొత్త డీజీపీగా సంజయ్ ముఖర్జీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రధాన కార్యదర్శికి ఈసీఐ లేఖ రాసింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల�
TMC : లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను ఈసీ తొలగించడం పట్ల టీఎంసీ స్పందించింది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఈసీఐతో పాటు ఇతర సంస్ధలను వాడుకునేందుకు ప్రయత్నిస్తోంద�
ECI | లోక్సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన మరుసటి రోజే కేంద్రం ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్ల�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల్లో 85 ఏండ్లు నిండిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త వినిపించింది. 85 ఏండ్ల వయసు పైబడిన వారందరూ తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేం�
Lok Sabha Elections : 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను రేపు ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈసీఐ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. లోక్సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎ�
Future Gaming:
ఫ్యూచర్ గేమింగ్ సంస్థ రూ.1368 కోట్లు విరాళం ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు ఆ సంస్థ ఆ మొత్తాన్ని అందజేసింది. దీనికి సంబంధించిన డేటాను ఈసీ రిలీజ్ చేసింది. ఇంతకీ ఫ్యూచర్ గేమి�
ECI: దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటును రిజిస్టర్ చేసుకున్నట్లు ఈసీఐ వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల కోసం భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా ఓటరు నమోదు జరిగింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం రిజిస్టర్ ఓ�