ఐదు రాష్ర్టాలు, యూటీలలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పొడిగించారు. ప్రస్తుతం గోవా, లక్షద్వీప్, రాజస్థాన్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ల్లో జరుగుతున్న సర్ను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్
చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించే విషయంలో భారత ఎన్నికల సంఘం నేడు ప్రపంచానికి స్వర్ణ ప్రామాణికంగా నిలిచిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి తెలిపారు. కఠిన శ్రమ, సంపూర్ణ పారదర్శక�
SIR | కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టబోతున్నది. ఈ అంశంపై సోమవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నది. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా
బీహార్లో (Bihar) తుది ఓటరు జాబితాను (Voter List) కేంద్ర ఎన్నికల సంఘం (EC) మంగళవారం విడుదల చేయనుంది. అనేక వివాదాలకు దారితీసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను పూర్తి చేసిన ఈసీ ఫైనల్ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో �
ECI | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. దాదాపు నాలుగేళ్లుగా నాలుగు రాజ్యసభ స్థానాల
Election Commission | తెలంగాణలో 9 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. రాష్ట్రంలో నమోదైన 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.
Election Commission of India: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవి, అబద్ధమని ఈసీ పేర్కొన్నది. ఓట్లను ఆన్లైన్ డి
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు స్పెషల్ సమ్మరీ రివిజన్కు షెడ్యూల్ విడుదల చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ ఆర్ వీ కర్ణన
ECI | కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదివారం ప్రెస్ మీట్ (Press meet) నిర్వహించనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని నేషనల్ మీడియా సెంటర్ (National Media Centre) లో ఈ ప్రెస్మీట్ జరగనుంది.
TMC | ఓటరు జాబితాలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంటన�
Bihar SIR: కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తిగత సంస్థ అని, బిహార్ ఓటర్ల జాబితా సవరణ కేసు సుప్రీంకోర్టులో ఉందని, దానిపై ఇప్పుడు పార్లమెంట్లో చర్చించలేమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. విపక్ష సభ్
ECI | భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు దేశంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది.
ECI | బీహార్ (Bihar) లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా (Draft voters list) లో తన పేరు లేదని, తాను ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలని ఆర్జేడీ అగ్రనేత (RJD
top leader) తేజస్వియాదవ్ (Tejashwi Yadav) ప్రశ్నించడంప�