Man Branded Untouchable | దళిత ఇంట్లో జరిగిన వేడుకలో ఒక వ్యక్తి పాల్గొన్ని భోజనం చేశాడు. ఈ నేరానికి ప్రాయశ్చిత్తం చేయాలని గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. అతడు పాటించకపోవడంతో ‘అంటరానివాడు’గా ముద్ర వేశారు. అలాగే ఆ వ్యక్తి క�
Woman's Jaw Dislocates | పానీపూరీ తినేందుకు ఒక మహిళ పెద్దగా నోరు తెరిచింది. దీంతో ఆమె దవడ జాయింట్ విరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ నోరు మూయలేకపోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించార�
ఆహారమనేది మనిషి జీవితంలోముఖ్యమైన భాగం. అయితే ఏం తింటున్నాం.. ఎలాతింటున్నాం అన్నది కూడా చాలా అవసరం. అదేంటి? అందరూ ఒకేలా తింటారు కదా అంటారా?అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఒక్కో మనిషి తినే విధానం ఒక్కోరకం�
అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా తిండికి ఉపక్రమిస్తే.. అర్ధరాత్రి దయ్యాలు తింటాయని పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు. నడిజాములో తినకుండా ఉండేందుకే మన పెద్దలు ఇలాంటి మాటలు చెప్పడం మొదలు పెట్టారనీ, ఇది ఆచరణలో �
Man Tries To Record Lion | వేటాడిన జంతువును తింటున్న సింహం దగ్గరకు ఒక వ్యక్తి వెళ్లాడు. మొబైల్ ఫోన్లో దానిని రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఆ సింహం అతడిపై దాడికి యత్నించింది. అయితే అదృష్టవశాత్తు అతడు తప్�
107 Hospitalised | ఆలయ ఉత్సవంలో వడ్డించిన ఆహారం తిని వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థత చెందడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
people fall ill | ఒక పార్టీ కార్యక్రమంలో బిర్యానీ పంపిణీ చేశారు. అది తిన్న తర్వాత సుమారు 40 మంది పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అంద�
lynching man | గొడ్డు మాంసం తిన్నాడన్న అనుమానంతో వలస వచ్చిన వ్యక్తిని గో సంరక్షక బృందం సభ్యులు కొట్టి చంపారు. మృతుడ్ని పశ్చిమ బెంగాల్కు చెందిన ముస్లిం వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మైనర్లతో సహా ఐదుగుర�
students hospitalised | ప్రభుత్వ స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్గా ఉండటంతో జిల్లా ఆస
ప్రపంచవ్యాప్తంగా కల్తీ ఆహారం తిన్న కారణంగా రోజుకు దాదాపు లక్షలాది మంది జబ్బు పడుతున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్ 7న ‘ప్రపంచ ఆహార భద్రత దినం’ సందర్భంగా పేర్కొన్న ఈ విషయం ఆందోళన కలిగించే అంశం.
అన్నం తిన్న వెంటనే కొంతమందికి తేన్పులు మొదలైపోతాయి. అజీర్తి సమస్య కూడా తలెత్తుతుంది. ఇలా ఎందుకు
జరుగుతుందంటే... పొట్టలోని ఆమ్లం ఛాతివైపు ఎగబాకడం వల్ల పుల్లటి తేన్పులు వస్తుంటాయి. దీన్ని గాస్ట్రోపేరెసిస�
Mushrooms | పుట్టగొడుగులు తిని ముగ్గురు పిల్లలు మరణించారు. ఆ కుటుంబంలోని మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆహారం పద్ధతిగా తింటేనే ఒంటబడుతుందని పెద్దల మాట. బాగా నమిలి తింటే మంచిదని కూడా చెబుతుంటారు. కానీ, అంత తీరిగ్గా కూర్చొని తినే సమయం పట్నవాసులకు ఎక్కడిది? ఓటీటీకి గంటల తరబడి అతుక్కుపోయినప్పుడు కనిపించని గడి�