వయసు, లింగం, కుటుంబ పరిస్థితి మొదలైన సామాజిక పరిస్థితులు, ఆహారంలో పోషకాల నాణ్యత, జీవనశైలి, నిద్రా చక్రాన్ని పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. పొద్దున్నే టిఫిన్ చేయకుండా భోజనం చేసేవారిలో ఒక్కో గంట ఆలస�
ఆహారం, జీర్ణ వ్యవస్థ రెండిటినీ విడదీయలేం. గ్యాస్ సమస్య మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాల కలయిక కూడా ఈ ఇబ్బందిని అధికం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
మితం తప్పితే అమృతమైనా విషమే. ఆహారం విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నా.. చాలా తక్కువగా తిన్నా.. తినకూడని వాటివైపు నాలుక లాగినా అవన్నీ రుగ్మతల కిందికే వస్తాయి.
Cancer | నిల్చొని తింటున్నారా? అయితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నదని అంటున్నారు శాస్త్రవేత్తలు. నిల్చొని తినటం వల్ల పొట్ట సంబంధిత, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
మీరు రాత్రి భోజనం లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.
ఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయ నం చేశారు. 90 నుంచి 100 సంవత్సరాల వయస్�
ఆరోగ్యకర జీవితాన్ని ఆస్వాదించాలంటే వ్యాయామం, (workout session) ఆహారం, నిద్ర వంటి మూడు అంశాలు ప్రధానమైనవి. వీటి మధ్య సరైన సమతూకం పాటిస్తూ ఉంటే హార్మోన్ల సమతుల్యత మెరుగై వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం ఉ�
Gol Gappa | రోడ్డు పక్కన అమ్మే షాపులోని పానీపూరీ (Gol Gappa) తిన్న వారిలో 40 మంది పిల్లలు, పది మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
ఇటీవలి కాలంలో చాలామంది అన్నం తినేప్పుడు టీవీ చూస్తున్నారు. చిన్నపిల్లలైతే గ్యాడ్జెట్లో వీడియో పెట్టనిదే ముద్ద ముట్టట్లేదు. పరధ్యానంగా తీసుకునే ఆహారం ఒంటికి పట్టదని చెబుతారు పెద్దలు. ఇలా టీవీలు చూస్తూ
వేసవి యాత్రలకు వెళ్తుంటాం.శుభకార్యాలకూ హాజరవుతుంటాం. అక్కడ కొత్తకొత్త రుచులు ప్రయత్నిస్తాం. ఇది ఎంతవరకు మంచిది? ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి? ఎంత మోతాదులో తినాలి?
Ice Cream | అనారోగ్యం పాలైన వారిలో 25 మంది పిల్లలు ఉన్నట్లు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దౌలత్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇద్దరి పిల్లల పరిస్థితి క్రిటికల్గా ఉందన్నారు. వారు తిన్న ఐస్క్రీమ్ శాంపిల్స్�
Maharashtra MLA | ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కుక్క మాంసం తినే అలవాటు ఉందని మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే (Maharashtra MLA) బచ్చు కడు అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కుక్కల జనాభాను నియంత్రించేందుకు వాటిని అస్సాంకు పంప�