అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి వచ్చిన ఓ సోదరి అన్న చేతిలోనే దారుణహత్యకు గురైంది. అన్న కోరిక మేరకు కోడి కూర వండకపోవడం వల్ల ఆగ్రహానికి గురైన అన్న చేతిలోని కత్తికి...
పాలిటెక్నిక్ కాలేజీలో అందరికీ ఫోన్ ఉండటం, తనకొక్కడికే లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్ కోసం కుమారుడు ప్రాణాలు తీసుకోవడం పట్ల...
తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధాన నిందితుడు వెంకటరత్న త్రినాథ్తో పాటు లావేటి శ్రీ
కోరింగ మడ అడవులు, పరిసరాల్లోని 12 ప్రదేశాల్లో ఆసియా వాటర్ బర్డ్ సెన్సస్లో భాగంగా పరిశోధకులు సర్వే చేపట్టారు. మూడు అరుదైన జాతుల వలస పక్షులను గుర్తించారు...
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించారు. భక్త
అమరావతి : మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులోనే భర్తను దారుణంగా హత్య చేసిన భార్య వైనం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో చోటు చేసుకుంది
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో దారుణం జరిగింది. ఈ ఘటనలో తండ్రి తాతూరి బంగార్రాజు తన పదేళ్ల కుమారుడికి విషమిచ్చి, ఆ తర్వాత ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థాని
అమరావతి : కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా యానంలో అధికారులు రాత్రివేళల్లో కర్ఫ్యూను విధించారు. జిల్లాలో మొత్తం 133 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉండడంతో ముందు జ�