వెంగళరావునగర్ : ఆమెకు ఇద్దరు భర్తలు.. నా భార్యంటే నా భార్యని ఇద్దరు భర్తలు ఆమె కోసం గొడవ పడ్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి..పుట్టింటికెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఆ మహిళ ప్రియుడ్ని పెళ్లాడింది. మొదట�
అమరావతి : తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన ఆజాద్ రక్షణ బృందంలోని చర్ల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ దళ సభ్యురాలిగా పనిచేస్తున్న సుశీల అలియాస్ కలుమా నందే సోమవారం జిల్లా పోలీసుల ఎదుట లొంగి�
కొత్తగూడెం క్రైం: ఆంధ్రా ఏజెన్సీలో ఆదివాసీని హతమార్చిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం చేరువుగుంపు గ్రామానికి చె�
తూర్పుగోదావరి : గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఐటీఐ విద్యార్థులు మృతి చెందారు. ఆత్రేయపురం ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన కొల్లాబత్తుల దయాకర్, డి. సత్యనారాయణలు ధవళేశ్వరం
అల్లవరం | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న దృష్ట్యా ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ విధిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ వేళలను సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలింపునిచ్చింది.
పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విషాద ఘటన జరిగింది. భార్యతో విభేదాల కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ బలవన్మరణానికి పాల్�
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి | తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సామర్లకోట మండలం ఉండూరు వద్ద లారీ బీభత్సం సృష్టించింది.
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం | తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట వద్ద లారీ కారును ఢీకొట్టింది.
తూర్పుగోదావరి: దున్నపోతుతో తొక్కించుకుంటే తమ గ్రామానికి అరిష్టం తొలగిపోతుందని, తమ కష్టాలు తీరిపోతాయని గ్రామ ప్రజలంతా బోర్లాపడుకుని దున్నపోతుతో తొక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా యు.�
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే| భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్ర�
కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది.