కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది.
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హత్య కేసులో అరెస్టయ్యారు. స్వయానా బావ హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందంటూ ఫిర్యాదు అందడంతో శుక్రవారం రామవర