అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్ర�
కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది.
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హత్య కేసులో అరెస్టయ్యారు. స్వయానా బావ హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందంటూ ఫిర్యాదు అందడంతో శుక్రవారం రామవర