కాకినాడ జిల్లా తుని వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మ�
AP News | మహాశివరాత్రి వేళ గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతైన యువకుల కథ విషాదాంతమైంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు దుర్మరణం చెందారు.
మహాశివరాత్రి వేళ విషాదం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాడిపూడి వద్ద గోదావరి స్నానాలకు దిగి ఐదుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రా
Bird Flu | తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ రెండు జిల్లాల పరిధిలో వరుసగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమైన మృతి చెందిన కోళ్ల శాంపిల్స
AP News | తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఆతుకూరి సాయి మణిదీప్ (24) నెల్లిమర్ల పట్టణంలోని మిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కానీ చదువులో అంతగా రాణించడం లేదు. సెకండ్ ఇయర్
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడిపర్రులో విద్యుదాఘాతంతో (Electric Shock) నలుగురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
AP News | ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తమ ఇంటి మీద నుంచి వెళ్తూ ఓ కోతి ఒక ప్యాకెట్ పడేసి వెళ్తే.. అది టీ పొడి అనుకుని ఓ వృద్ధ మహిళ దాంతో టీ పెట్టింది. తాను కొంచెం తాగడమే కాకుండా భర్తకు కూడా
AP News | తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం చిలకవారిపాకల సమీపంలో అదుపుతప్పి మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు (Cash) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టిన తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింద�