ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీకి తెగబడుతున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారుల
ఒక రిజిస్ర్టేషన్ చేయించుకోవాలంటే కష్టాలనేకం ఉంటాయి. భూములు, ఇండ్లు, ప్లాట్లకు సంబంధించిన రిజిస్ర్టేషన్లు ఎక్కువగా జరుగుతాయి. వీటికి తోడు రుణాలిచ్చే క్రమంలో మార్టిగేజ్లు సైతం అధికంగానే ఉంటాయి. ఇలా ఒక�
సర్వర్ డౌన్.. రిజిస్ట్రేషన్లూ బంద్.. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూ బదలా యింపుల సేవలు నిలిచిపోయాయి. రూ.లక్షలాది ఆదాయం తీసుకొచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆఫీసు�
రేషన్ కార్డుల ఈ-కేవైసీలో గందరగోళం నెలకొంటోంది. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం రేషన్ కార్డుల్లో పేరు ఉండడం తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అనేకమంది అనర్హులున్నారని,
రేషన్కార్డుల ఈ-కేవైసీ గడువును ఈ నెల 29 వరకు పొడిగించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పౌరసరాఫరాల అధికారి జితేందర్రెడ్డి వివరాలు వెల్లడించారు. పారదర్శకంగా రేషన్ సరుకుల పంపిణీ కోసం అప్ప టి ప్రభుత్వం ఈ కేవైసీ(ర�
దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి ప్రభుత్వం నెలనెలా చౌక దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఆహార భద్రతా కార్డుల్లో ఎంతో మంది అనర్హులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కార్డుల్లో పేరు�
రేషన్ కార్డుల ఈ-కేవైసీ (E-KYC) గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరో మూడు రోజుల్లో ప్రస్తుత గడువు ముగియనుంది. అయితే తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తికాలేదు.
రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కే.చందన్కుమార్ అన్నారు. సోమవారం సమీకృత కార్యాలయంలో జిల్లాలోని రేషన్ డీలర్ల అసోసియేషన్ మండల అధ్యక్ష, కార్యదర్శులతో నిర�
రేషన్ షాపుల్లో ఈ-కేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియ గడువులోగా పూర్తయేలా కనిపించడం లేదు. ఇంకా చాలా జిల్లాల్లో కొనసాగుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆహారభద్ర�
గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తాము సిలిండర్ పొందుతున్న సంస్థల్లో తప్పనిసరిగా ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
వంట గ్యాస్ ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాల వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపిస్తున్నది.
రేషన్కార్డుదారులు ఈ -కేవైసీ చేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ నుంచి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్�
గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తాము సిలిండర్ పొందుతున్న సంస్థల్లో తప్పనిసరిగా ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.