రాష్ట్రంలో రేషన్కార్డు (Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్కార్డు కేవైసీ (Ration Card E-KYC) ప్రక్రియను తర్వలో ముగించనుంది.
గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. ఈ కేవైసీ కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం ఇక ఉండదు. వినియోగదారుల ఇంటి వద్దనే ఈ -కేవైసీని పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహ�
ఈ-కేవైసీ ముసుగులో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అవసరం లేకపోయినా సిలిండర్ పైపులను అంటగడుతున్నాయి. అది కూడా నిర్ణీత ధరకన్నా రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ వినియోగదారులను దోచుకుంట�
వంట గ్యాస్ కనెక్షన్లను త్వరగా అప్డేట్ చేసుకోవాలన్న పుకార్లను నమ్మిన వినియోగదారులు ఏజెన్సీ కార్యాలయాల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ నెలాఖరు వరకే గడువు ఉందని అసత్య ప్రచారాలు ఊపందుకోవడంతో బారులుదీర�
రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత కోసం రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పోస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడి ఈకేవైసీ నమోదు ప్రక్రియకు శ్రీకారం
ఆహార భద్రత (రేషన్) కార్డులో పేర్కొన్న సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నది. అయితే.. కార్టుల్లో మృతిచెందిన వారు, పెండ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లి పోయినవారు, ఉపాధి కో�
మండలంలోని కంబాపూర్, మార్దండ గ్రామాలను ఏడీఏ నూతన్కుమార్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు.
పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వ్యవసాయాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో అర్హులైన రైతులు తమ ఖాతాలో నగదు జమ కావాలంటే ఈ-కేవైసీ (ఫోన్నెంబరు, ఆధార్నెంబర్ లింకు) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల రైతులకు సూచించారు.