దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి.
సిరిసంపదలు, సంతానం, సౌభాగ్యం, ధైర్య సాహసాలు, విజయాలు ప్రసాదించే దేవత శ్రీమహాలక్ష్మి. సకల లోకాలకు ఈమె ఐశ్వర్య ప్రదాత. ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా, రెండు చేతుల్లో కమలాలు ధరించి, అభయ, వరద ముద్రలతో భక్తులక�
చండీ స్వరూపం మహోగ్రమైంది. సకల రాక్షస శక్తుల్ని నిర్జించే శక్తి కలిగిన ప్రచండ రూపం ఇది. మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ శక్తులు, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల సమ్మేళనం ఇది. వెయ్యి సూర్యుల ప్రకాశంతో వెలుగుతూ, స�
అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఒక చేతిలో మధురసాలతో కూడిన మాణిక్యపాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిటె ధరించిన రూపంలో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ ఎ�
దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని మండలాల్లోని దుర్గాదేవి ఆలయాలు, మండపాల్లో నిర్వాహకులు, భక్తులు ఏర్పాట్లు చేశారు
హాజీపూర్ మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆయల కమిటీ ఏర్పాట్లు చేసింది. యేటా ఆషాఢ మాసంలో క్వారీలోని దుర్గాదేవి ఆలయ వార్షి�
మండలంలోని బొక్కమంతల పహాడ్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన �
పట్టణంలో దేవీశరన్నవ రాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం 8వ రోజు పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో వాసవీ మాతా శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిక కుంకుమార్చ న, ప్రత్
Chaitra Navratri | హిందూ సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం ఇవాళ నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో భక్�
అమరావతి : భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎన్వీరమణ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం �
‘దశాహోరాత్రమ్’ అనేదే దసరాగా మారింది. జగన్మాత విజయ దుర్గాదేవి తొమ్మిది రోజులు మహిషాసురునితో పోరాడి మట్టుపెట్టిన పదో రోజును విజయానికి సంకేతంగా.. వేడుకగా దసరాను జరుపుకొంటున్నాం. అదే సమస్త విజయాలకు ఆనవా�