డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదివారం సిద్ధాపూర్ దద్దరిల్లింది. మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు, పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆందోళన చేపట్టారు.
ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా... రోజు 10వేల మెట్రిక్ టన్నుల చెత్త వేయడం దారుణమని, ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతోందని అఖిల పక్షం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జవహర్నగర్ పరిసర ప్రాంతా�
Hyderabad Hitech City | హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే ఉన్న కాలనీలు, బస్తీలు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మేడ్చల్ జీహెచ్ఎసీ సర్కిల్ పరిధిలోని పూడూరు-కిష్టాపూర్ డివిజన్లో పూడూరు నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు శనివారం ఆందోళన నిర్వహించారు. వంద మంది వరకు పూడూరు వాసులు పా�
హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపు యార్డుకు వ్యతిరేకంగా హుజురాబాద్ ప్రాంత ప్రజానీకం కదంతొక్కారు. అఖిలపక్ష కమిటీ కో ఆర్డినేటర్ పలకల ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు
MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ నియోజకవర్గం సిరసపల్లిలో డంపింగ్ యార్డును రద్దు చేయకపోతే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు.
చెత్త సమస్య బల్దియాకు సవాల్గా మారింది. రాంపూర్లోని డంపింగ్ యా ర్డులో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త ఆందోళన కలిగిస్తున్నది. శాశ్వత పరిష్కారం కోసం రూ.800కోట్ల అంచనాతో రూపొందించిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్ర�
పొరుగు జిల్లాలో నిర్మించతలపెట్టిన డంపింగ్యార్డు మన జి ల్లాలో కలకలం రేపుతున్నది. పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో చెత్త డంపింగ్ అనేది అతిపెద్ద స మస్యగా మారింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడొద్దని, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే డంప్ యార్డ్ను రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు.
‘హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి కోపం ఉంటే కేసులు బనాయించి జైల్లో పెట్టాలి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు.
Padi Kaushik Reddy | హుజురాబాద్లో డంపింగ్ యార్డును రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అయినా హుజూరాబాద్లో డంపింగ్ యార్డు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు