మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో డంపింగ్ యార్డు లేకపోవడంతో సేకరించిన చెత్తను ఆరుబయట పడేస్తున్నారు. దీంతో దుర్వాసనతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డంపింగ్యార్డ్ చుట్టు పక్కల నివసించే 18 లక్షల మంది ప్రజల ప్రాణాలంటే రాంకీ యాజమాన్యానికి లెక్కలేదా అంటూ డంపింగ్యార్డ్ దమ్మాయిగూడ జేఏసీ కమిటీ నాయకులు ప్రశ్నించారు. దుర్వాసతో ప్రజలు సైనస్, చర్మ సమస్యల�
విభజనకు పూర్వం భద్రాచలంలో అంతర్భాగమైన ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలకు భద్రాచలంతో పేగుబంధం ఉన్నది. అశాస్త్రీయంగా ఏపీలో కలిపిన ఈ గ్రామాలు పోలవరం ముంపు జాబితాలో, ప
ప్యారానగర్ డం పింగ్ యార్డును వెంటనే రద్దు చేసి ఇక్కడి గ్రామాల రైతులు, ప్రజలను రక్షించాలని రైతు జేఏ సీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మ డిదల మండలంలోని నల్లవల్లి గ�
ప్రశాంతవంతమైన ప్రాంతల్లోనే ప్రజలు అనేక రకాల రోగాలతో ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. అలాంటిది జవహర్నగర్ డంపింగ్ యార్డ్ చుట్టూ నివసించే ప్రజల అవస్థలు మాటల్లో చెప్పలేం.
హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్, విద్యుత్ ఉత్పత్తి కర్మాగార ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని కరీంనగర్లో జరిగిన ప్రజావాణిలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, గ్రామస్తులు కలిసి సోమవారం కలె�
Dumping Yard | గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామశివారులో ఏర్పాటు చేయబోయే డంపింగ్యార్డు వల్ల పర్యావరణంతో పాటు భూగర్భజలాలు, వ్యవసాయ పంట పొలాలు కలుషితమవుతాయని రైతు జేఏసీ నా�
గ్రామాల్లో చెత్తా.. చెదారం నిండిపోవడంతో దుర్వాసన వేదజల్లడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నట్లు గమనించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో డంపింగ్ యార్డుల (Dumping Yard) నిర్మాణం చేపట్టిన సంగతి తెలి�
మాడ్గుల (Madgula) ప్రభుత్వ కళాశాల ముందు వ్యర్థపదాలకు నిలయంగా మారింది. సాధారణ ప్రజలతోపాటు పలువురు చికెన్ వ్యాపారులు కోళ్ల వ్యర్థాలను రాత్రి పూట తెచ్చి కాలేజీ వద్ద పడేసి పోతున్నారు. దీనికితోడు దావతులు చేసిన వ�
Dumping yard | జగద్గిరిగుట్ట సమీపంలో ఐదేళ్ల క్రితం ఏర్పాటైన డంపింగ్ యార్డ్ ప్రధాన రహదారికి ఆనుకునే ఉంటుంది. డంపింగ్ యార్డు ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది. చెత్త తరలించే ఆటోలు భారీ సంఖ్యలో లోపలికి బయటికి రాకపోక�
‘డంపింగ్ యార్డులా...బస్టాండ్' అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో బస్టాండ్ దుస్థితిపై ఆదివారం వార్త కథనం ప్రచురించింది. ఈ వార్తకు స్పందిస్తూ..పెంట్లవెల్లి గ్రామ యువకుడు మే ఘరాజు బస్టాండ్ ఆవరణలో
GHMC | బస్తీ ప్రధాన కూడళ్లలో మళ్లీ డస్ట్బిన్లు ప్రత్యక్షమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడళ్లలోని చెత్తకుప్పలు, డస్ట్ బిన్లను తొలగించి డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా మారిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో �
Dumping Yard | ప్యారానగర్ డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా గత 108 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న రైతు జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేశారు.
BRS leader | శాంతియుతంగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డిని గృహనిర్బంధం చేయడం అప్రజాస్వామికమని రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.