హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపు యార్డుకు వ్యతిరేకంగా హుజురాబాద్ ప్రాంత ప్రజానీకం కదంతొక్కారు. అఖిలపక్ష కమిటీ కో ఆర్డినేటర్ పలకల ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు
MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ నియోజకవర్గం సిరసపల్లిలో డంపింగ్ యార్డును రద్దు చేయకపోతే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు.
చెత్త సమస్య బల్దియాకు సవాల్గా మారింది. రాంపూర్లోని డంపింగ్ యా ర్డులో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త ఆందోళన కలిగిస్తున్నది. శాశ్వత పరిష్కారం కోసం రూ.800కోట్ల అంచనాతో రూపొందించిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్ర�
పొరుగు జిల్లాలో నిర్మించతలపెట్టిన డంపింగ్యార్డు మన జి ల్లాలో కలకలం రేపుతున్నది. పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో చెత్త డంపింగ్ అనేది అతిపెద్ద స మస్యగా మారింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడొద్దని, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే డంప్ యార్డ్ను రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు.
‘హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి కోపం ఉంటే కేసులు బనాయించి జైల్లో పెట్టాలి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు.
Padi Kaushik Reddy | హుజురాబాద్లో డంపింగ్ యార్డును రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అయినా హుజూరాబాద్లో డంపింగ్ యార్డు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు
MLA Padi Kaushik Reddy | ఏప్రిల్ 4న ఈ డంపింగ్ యార్డుపై హుజురాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడదామని ప్లాన్ చేసుకుంటే.. దాన్ని అడ్డుకోవాలని నాకు కావాలని సీబీసీఐడీ నోటీసులు ఇచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
Dumping Yard | డంపింగ్ యార్డు నిర్మాణం జరిగితే సిర్సపల్లి ప్రాంతంలో వాతావరణ కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, ఇతర మున్సిపాలిటీల నుండి ఇక్కడికి చెత్తను తరలిస్తారని తద్వారా మానవాళికి, పశుపక్ష్యాదులకు, పర్యావరణానిక�
డంపింగ్ యార్డు తొలగించాలని కోరుతూ హనుమకొండ జిల్లా మడికొండ చౌరస్తాలో స్థానికులు మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా స్థాన�
రాత్రయితే చాలు డంపింగ్ యార్డు నుంచి వచ్చే దట్టమైన పొగ, దుర్వాసనతో మడికొండతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దగ్గు, దమ్ము, కళ్లు మంటలు, చర్మ వ్యాధులతో సతమతమవుతున్నారు. తమ సమస్య�
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు.. ఇలా డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. నిత్యం విద్యార్థులు, యువకుల ఆటలపోటీలతో కళకళలాడాల్సిన �