Ramchander Naik | కాంగ్రెస్కు ఓట్లు వేయకుంటే డంపింగ్ యార్డును మళ్లీ తెస్తానని ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ఓటర్లను హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఆయన మహబూబాబాద్ జిల్లా మర�
జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ఏర్పడుతున్న కాలుష్య కారకులపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన సూచనలకు స్పందించకపోవడంపై పీసీబీ చైర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్పై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. డంపింగ�
కొత్తగూడెం కార్పొరేషన్లోని పాల్వంచ పట్టణంలోని చెత్తను ఎర్రగుంట, జగ్గు తండా ప్రాంత సరిహద్దుల్లో వేయడాన్ని నిరసిస్తూ రెండు గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి మంగళవారం మున్సిపాలిటీ చెత్త సేకరించే వా�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ప్రధాన తాగు నీటి వనరుగా ఉన్న పెద్ద చెరువు డంపింగ్ యార్డుగా మారుతున్నది. కొన్ని మాసాలుగా చెరువు కట్ట పై గుట్టలు, గుట్టలుగా చెత్త సంచులు పేరుకుపోతున్నా పట్టించుకునే వ�
డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధంతో అనారోగ్యం పాలవుతున్నామని, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని వెంటనే డంపింగ్ యార్డును గ్రామం నుంచి తరలించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని బుస�
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో డంపింగ్ యార్డు లేకపోవడంతో సేకరించిన చెత్తను ఆరుబయట పడేస్తున్నారు. దీంతో దుర్వాసనతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డంపింగ్యార్డ్ చుట్టు పక్కల నివసించే 18 లక్షల మంది ప్రజల ప్రాణాలంటే రాంకీ యాజమాన్యానికి లెక్కలేదా అంటూ డంపింగ్యార్డ్ దమ్మాయిగూడ జేఏసీ కమిటీ నాయకులు ప్రశ్నించారు. దుర్వాసతో ప్రజలు సైనస్, చర్మ సమస్యల�
విభజనకు పూర్వం భద్రాచలంలో అంతర్భాగమైన ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలకు భద్రాచలంతో పేగుబంధం ఉన్నది. అశాస్త్రీయంగా ఏపీలో కలిపిన ఈ గ్రామాలు పోలవరం ముంపు జాబితాలో, ప
ప్యారానగర్ డం పింగ్ యార్డును వెంటనే రద్దు చేసి ఇక్కడి గ్రామాల రైతులు, ప్రజలను రక్షించాలని రైతు జేఏ సీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మ డిదల మండలంలోని నల్లవల్లి గ�
ప్రశాంతవంతమైన ప్రాంతల్లోనే ప్రజలు అనేక రకాల రోగాలతో ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. అలాంటిది జవహర్నగర్ డంపింగ్ యార్డ్ చుట్టూ నివసించే ప్రజల అవస్థలు మాటల్లో చెప్పలేం.
హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్, విద్యుత్ ఉత్పత్తి కర్మాగార ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని కరీంనగర్లో జరిగిన ప్రజావాణిలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, గ్రామస్తులు కలిసి సోమవారం కలె�
Dumping Yard | గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామశివారులో ఏర్పాటు చేయబోయే డంపింగ్యార్డు వల్ల పర్యావరణంతో పాటు భూగర్భజలాలు, వ్యవసాయ పంట పొలాలు కలుషితమవుతాయని రైతు జేఏసీ నా�
గ్రామాల్లో చెత్తా.. చెదారం నిండిపోవడంతో దుర్వాసన వేదజల్లడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నట్లు గమనించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో డంపింగ్ యార్డుల (Dumping Yard) నిర్మాణం చేపట్టిన సంగతి తెలి�
మాడ్గుల (Madgula) ప్రభుత్వ కళాశాల ముందు వ్యర్థపదాలకు నిలయంగా మారింది. సాధారణ ప్రజలతోపాటు పలువురు చికెన్ వ్యాపారులు కోళ్ల వ్యర్థాలను రాత్రి పూట తెచ్చి కాలేజీ వద్ద పడేసి పోతున్నారు. దీనికితోడు దావతులు చేసిన వ�