Harish Rao Demand | జిల్లాలోని కొత్తూరు మండలం సిద్దాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో..
నగరవాసుల కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నది.. దుర్వాసన..కాలుష్యం..అనారోగ్యంతో అక్కడి ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో..మాటల్లో చెప్పలే
జీహెచ్ఎంపీ డంపింగ్ చెత్తతో సిద్ధాపూర్ చిత్తు కానున్నది. తమ ప్రాంతంలో చెత్త డంపింగ్ వద్దని ఎన్ని పోరాటాలు చేసినా కొత్తూరు మండల ప్రజల మొరను సర్కార్ ఆలకించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంపై ఎం�
తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో కొన్ని నెలలుగా చెలరేగిన చెత్తదుమారంపై ఎట్టకేలకు జిల్లా అధికారులు స్పందించారు.
జిల్లాలోని బండరావిరాలలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి చెత్త, కాలుష్యమయంగా చేయొద్దని బండరావిరాల, పరిసర గ్రామాల రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద కదంతొక్కారు. డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తే సుమారు 16 గ్రామ�
నగర చెత్తను ఏండ్లుగా భరిస్తూ.. నరకం అనుభవిస్తున్న జవహర్నగర్ ప్రజలు.. చెత్తపై పోరుబాట పట్టారు. కాలుష్యం..ప్రాణాంతక వ్యాధులు..దుర్వాసనతో కంటి మీద కునుకు లేకుండా జీవనం సాగిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో
దుర్గంధం..విషపు గాలలు.. తాగలేని నీరు..విజృంభిస్తున్న రోగాలు.. ఇలా జవహర్నగర్ యార్డు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నది. పరిసర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకొని పీల్చేగాలి విషమై పోయింది. దీంతో అక్కడ మనుగడ �
నల్లగొండ పట్టణంలోని 17వ డివిజన్ పరిధిలో గల పద్మశాలి నగర్ దగ్గర ఉన్న వల్లభరావు చెరువు కట్ట వెంబడి చెత్తాచెదారం వేస్తూ డంపింగ్ యార్డ్ గా మారుతున్న పరిస్థితిని పరిశీలించి మున్సిపల్ అధికారులు వెంటనే శుభ�
నిజాంపేట్ చెత్త డంపింగ్ యార్డు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రిక్షా కార్మికులు, స్వచ్ఛ ఆటోవాలాలు తాము ఇండ్లల్లో నుంచి సేకరించిన వ్యర్థాలను చెత్త డంపింగ్ స్థలంలో వేయకుండా ముందున్న రోడ్డుపైన్నే వేస�
చదువు, ఆస్తిపాస్తులు, మంచి ఉద్యోగం, అందచందాలు ఉన్నా వయస్సు మీద పడుతుంది కానీ పెండ్లిళ్లు కావడం లేదు. మంచి ఉద్యోగం ఉండి 30 ఏండ్లు దాటుతున్నా యువకులకు వివాహాలు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రయోజకులైన �