జవహర్నగర్ డంపింగ్ యార్డు ఎత్తేసే వరకు పోరాడుదామని ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు. డంపింగ్యార్డ్డు ఎత్తివేత కోసం జరిగే అవగాహన సదస్సును పురస్కరించుకొని జవహర్నగర్ డంపింగ్ యార్డు వ్యతిరేక �
జవహర్నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్లోని డీఎన్ఆర్ గార్డెన్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట�
సిద్ధాపూర్ డంపింగ్ యార్డుపై అక్కడి ప్రజలు ఆందోళన చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేసి డ్రామాలు ఆడుతున్నది.. దీంతో అధికారంలో ఉండి కలెక్టర్కు వినతిపత్రాలా? నవ్వి పోదురుగాక నా
JP Dargah Dumping Yard | ‘డంపింగ్ యార్డు హఠావో.. జేపీ దర్గా బచావో’ అంటూ శనివారం గ్రామ మహిళలు, యువత సహా మైనారిటీలు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని డిమా
సీఎం రేవంత్రెడ్డికి సొంత పార్టీ నాయకులు నుంచే మద్దతు కరు వవుతున్నది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మం డలం సిద్ధాపూర్లో 84 ఎకరాల్లో డంపిం గ్యార్డు ఏర్పాటు చేస్తామంటూ తెచ్చిన 641 జీవోపై అధికార పార్టీ నాయకుల�
ప్రజా ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేదని.. డంపింగ్యార్డ్ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుందని, నిర్భంధాలతో అణగదొక్కాలని చూస్తే మరింత ఉధృతంగా ఉద్యమం సాగుతుందని డంపింగ్యార్డ్ వ్యతిరేక ప�
సిద్ధాపూర్లో డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా శుక్రవారం వైఎంతండా, పుల్లిచర్లకుంటతండాల్లో డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజలు ర్యాలీ తీశారు. మరోవైపు సిద్ధాపూర్�
సిద్ధాపూర్ గ్రామాన్ని మనమే రక్షించుకుందామని సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ అన్నారు. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్యార్డు ఏర్పాటుకు ప్రభుత్�
Harish Rao Demand | జిల్లాలోని కొత్తూరు మండలం సిద్దాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో..
నగరవాసుల కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నది.. దుర్వాసన..కాలుష్యం..అనారోగ్యంతో అక్కడి ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో..మాటల్లో చెప్పలే
జీహెచ్ఎంపీ డంపింగ్ చెత్తతో సిద్ధాపూర్ చిత్తు కానున్నది. తమ ప్రాంతంలో చెత్త డంపింగ్ వద్దని ఎన్ని పోరాటాలు చేసినా కొత్తూరు మండల ప్రజల మొరను సర్కార్ ఆలకించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంపై ఎం�
తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో కొన్ని నెలలుగా చెలరేగిన చెత్తదుమారంపై ఎట్టకేలకు జిల్లా అధికారులు స్పందించారు.
జిల్లాలోని బండరావిరాలలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి చెత్త, కాలుష్యమయంగా చేయొద్దని బండరావిరాల, పరిసర గ్రామాల రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద కదంతొక్కారు. డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తే సుమారు 16 గ్రామ�