Aishwarya Lakshmi | సినీ పరిశ్రమలో ఒక్క విజయం నటీనటుల కెరీర్ను ఒక్కసారిగా మార్చేస్తుంది. అదే సమయంలో ఓ పరాజయం మాత్రం కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంపైనా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సామాజిక మాధ్య�
Dulquer Salmaan | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ విడుదల రోజే అనూహ్య సమస్యను ఎదుర్కొంది. ‘RDX’ ఫేమ్ దర్శకుడు నహాస్ హిదాయత్ తెరకెక్కించిన ఈ సినిమాపై మొదటి నుంచే ప్రేక
‘ఇది నా సంస్థలో తీసిన అతిపెద్ద సినిమా. ఈ కథలోని విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దర్శకుడు నాగ్అశ్విన్ ఈ సినిమా ఎడిటింగ్లో సహాయపడ్డారు. నా తెలుగు సినిమాల్లో ‘మహానటి’ నాకిష్టమైన సినిమా. నా నటజ�
I’m Game | దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ఐయామ్ గేమ్ సెప్టెంబర్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐయామ్ గేమ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్'. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ని మొదలుపెట్టారు.
దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘ఐయామ్ గేమ్' ట్రైలర్ను అగ్ర హీరో ఎన్టీఆర్ లాంచ్ చేశారు. ఈ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు.
దుల్కర్ సల్మాన్ మలయాళంలో పెద్ద స్టార్. అలాగే తెలుగు ప్రేక్షకులకూ అభిమాన నటుడు. దుల్కర్ తెలుగులో నేరుగా చేసిన మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ చిత్రాలు వసూళ్ల పరంగా వందకోట్ల మార్కును దాటాయి.
వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న మరో తెలుగు సినిమా ‘శ్రీశ్రీ’. పూజా హెగ్డే కథానాయిక. రవి నెలకుదిటి దర్శకుడు. చెరు
అగ్ర కథానాయిక పూజాహెగ్డే తెలుగులో పూర్వవైభవం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. ప్రస్తుతం తెలుగులో దుల్కర్సల్మాన్తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నదీ భామ. శర్వానంద్ ‘జార్జ్క్రిష్' చిత్రంలో ఆమెనే కథా�
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో వరుసగా వందకోట్ల విజయాలను తెలుగులో అందుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.. మరో స్ట్రయిట్ ప్రేమకథతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్'. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జోయ్ వర్గీస్తో కలిసి దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 20న
ప్రస్తుతం పూజాహెగ్డే దక్షిణాది చిత్రసీమపైనే పూర్తిగా దృష్టిపెట్టింది. ముఖ్యంగా తెలుగులో పూర్వ వైభవం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ పరిస్థితులపై ఆసక్తికరమైన �
బహుభాషా నటుడు దుల్కర్సల్మాన్ ప్రస్తుతం తన 41వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘DQ41’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి నెలకుడితి దర్శకుడు.