కాంగ్రెస్ ప్రభుత్వంపై శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నిప్పులు చెరిగారు. ‘చట్టం అధికార పార్టీ చుట్టమైందా?’ అంటూ మండలి చైర్మన్ను నిలదీశారు. ‘అసెంబ్లీలో వారికో చట్టం.. మాకో చట్టమా?’ అంటూ
సిల్ యూనివర్సిటీ, అంకుర సంస్థల ఆవిషరణ కేంద్రంగా ఉన్న టీ హబ్, టీ వర్స్ లాంటి సంస్థల ను బహ్రెయిన్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ద�
తెలంగాణను స్కిల్స్ క్యాపిటల్ ఆఫ్ది గ్లోబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్ర�
కృత్రిమ మేథ(ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమగ్ర హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వేగంగా మెర
అలెరియా ఏఐ(కృత్రిమ మేధస్సు)తో పన్నుల రాబడి పక్కదారి పట్టకుండా అరికట్టవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం �
పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణాలో అనుకూలమైన వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. హుస్సేన్సాగర్లో పూడికతీతతోపాటు మురుగునీటి శుద్ధికో�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా దాదాపు మంత్రులందరు, కాంగ్రెస్ సభ్యులు తన వాదనకు అడ్డుతగులుతున్నా.. మైక్ కట్చేసినా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రసంగంలో పదును ఏమాత్రం తగ్గలేదు.
వాస్తవంగా నాతోపాటు ఎవరికైనా సీఎం పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకట్రెడ్డికే’ అంటూ భువనగిరి ఎన్నికల ప్రచారసభలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారాని�
TS Cabinet | రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కుల సంఘాల కార్పొరేషన్లకు అదనంగా మరో 16 బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం �
హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్గూడ లెవల్-2 ఫ్లైఓవర్, ఉప్పల్ నల్ల చెరువు వద్ద, పెద్ద చెరువు వద్ద నిర్మించి�
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు.