Group-1 Main | గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖలోని 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. జూలై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప�
TG DSC | టీజీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో కీలు, రెస్పాన్స్షీట్స్ను అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
డీఎస్సీ పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ కీని ఖరారుచేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్పీ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయని ఈ పరిస్థితుల్లో పరీక్షలను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలను జారీచేయ�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయం, జయప్రకాశ్నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు �
ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండ నగరంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 1,206 మందికి 1,038 మంది అభ్యర్థు�
డీఎస్సీ 2024 పరీక్షలను ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డీఈవో సోమశేఖరశర్మ బుధవారం తెలిపారు. ఆన్లైన్ విధానంలో రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యా�
డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు.
మహబూబ్నగర్లోని ఫాతిమా విద్యాలయం (క్రిష్టియన్పల్లి), జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల (ధర్మాపూర్)లో డీఎస్సీ పరీక్షలు టీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 7:30 నుంచి 8:50, మధ్యాహ
DSC candidates | పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థించినా, ఆందోళనలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేగాక మున్ముందు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థాని�
రాష్ట్రంలో ఎగిసిన నిరుద్యోగ ఉద్యమ సెగ ఢిల్లీని తాకింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాలన్న డిమాండ్తో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మం
ఉపాధ్యాయ నియామకాల కో సం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షకు జిల్లా జిల్లా యం త్రాగం, విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో మొదటి డీ ఎస్సీ నిర్వహించారు. తర్వాత ఏడేండ్లక�
పరీక్షలపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులతో చర్చలు చేయకూడదనే నియంతృత్వ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చక్రధరరావు, కార్యదర్శులు ప్రొఫెసర�
నిరుద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉ న్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. పరీక్షలను వాయిదా వేయాలని కొందరు, వద్దని మ రికొందరు అంటున్నారని పేర్కొన్నారు.