‘డీఎస్సీ పరీక్షలో ఎక్కువ మార్కులొచ్చాయి. మెరిట్ ఉన్న ది. కానీ, టీచర్ ఉద్యోగం దక్కలేదు. చేయిదాకా వచ్చిన ఉద్యోగం చేజారింది. ఆ అభ్యర్థి తిరగని ఆఫీసులేదు. ఎక్కని మెట్టులేదు. ఈ ప్రయత్నంలో ఉద్యోగమైతే దక్కలేదు
డీఎస్సీ పరీక్షల్లో ఒకరోజు వచ్చిన ప్రశ్నలు మరోరోజు రావడం.. ఇలా 19 ప్రశ్నలు పునరావృతం కావడంపై సర్కారు ఆరా తీసింది. ఈ అంశంపై ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘డీఎస్సీ పేపర్ లీక్' అన్న శీర్షికన ప్రత్యేక కథనం ప్రచ�
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పేపర్ లీకయిందా? ప్రశ్నలను కావాలనే కొందరు అధికారులు లీక్ చేశారా? అన్న ప్రచారం ఇప్పుడు సోషల్మీడియాలో జోరుగా సాగుతున్నది.
8 నెలల రేవంత్ పాలనలో పోలీసుల నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిరుద్యోగ, ఉద్యోగవర్గాలను గడప దాటకుండానే అరెస్టు చేయడం ఒకవంతైతే, రోడ్లమీదకు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ పోలీసు వాహనాలు ఎక్కించి
రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నదనే దానికి ఈ ఘటనే నిదర్శనం. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా, తెల్లారితే డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉన్నదని మొత్తుకున్నా విన�
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు (DSC Exam) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకూ రెండో సె�
డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. వెల్లువలా రగులుతూనే ఉన్నది. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలను పణంగా పెట్టేందుకూ వెనుకాడలేదు.
DSC Hall Tickets | డీఎస్సీ హాల్టికెట్లో అబ్బాయి ఫొటోకు బదులు అమ్మా యి ఫొటో, సంతకం వచ్చింది. దీంతో నివ్వెరపోయిన అభ్యర్థి విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డాడు.
డీఎస్సీని వాయిదా వేయాలంటూ విద్యార్థులు విజ్ఞప్తులు, ధర్నాలు చేస్తున్నారని, అయితే పరీక్ష వాయిదా వేసేదే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.
దీక్ష చేస్తున్న ముగ్గురిలో ఏ ఒక్కరూ పరీక్ష రాయడం లేదు. ఏ పరీక్షరాయనోళ్లు, ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నరు. ఓ కోచింగ్ సెంటర్ యాజమానే నిరాహార దీక్షకు దిగిండు.
డీఎస్సీ పరీక్ష కేంద్రాలను అస్తవ్యస్తంగా కేటాయించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఒకేరోజు పరీక్ష ఉన్న అభ్యర్థులకు దూరాన ఉన్న వేర్వేరు జిల్లాల్లో కేంద్రాలను కేటాయించింది.
KTR | తెలంగాణలోని నిరుద్యోగులను, విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసా..? లేక రేవంత్ రెడ్డి సన్నాసా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. విద్యార్థులను, న�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నిన్న పోలీసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వీ నాయకులను నందినగర్లో కలిశారు. వారి పోరాట పటిమను ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పోరాట