ఉస్మానియా విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఎన్నో పోరాటాలకు వేదికైన ఓయూలో మరోసారి రాజుకున్న ఉద్యమ వేడిని అణచివేసేందుకు నిర్బంధకాండ కొనసాగిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ను, ఉద్యోగులను వంచించిందని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్, పల్లె రవికుమార్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ యువత పోరుబాటలో ఉంటే, ప్రభుత్వం పంతానికి పోయి తన పని తాను చేసుకుపోతున్నది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా మొండివైఖరితో ముందుకు పోతున్నది.
డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదావేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు, అభ్యర్థులు పిలుపునిచ్చారు.
డీఎస్సీ-2024 పరీక్ష తేదీలను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. గత నెల 29న డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా టెట్ నోటిఫిక