ఎమ్మెల్సీ చింతపండు నవీన్కుమార్(తీన్మార్ మల్లన్న)కు నిరుద్యోగుల నిరసన సెగ తగిలింది. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా డీఎస్సీ అభ్యర్థు లు
విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లాకు డీఎస్సీ-2008 అభ్యర్థుల వివరాలు చేరడంతో నగరంలోని డైట్ కళాశాలలో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వారికి నియామక పత్రాలు అందజేశారు.
ఇటీవల నియమితులైన టీచర్ల జాబ్లకు గ్యారంటీ లేకుండా పోయింది. కలల కొలువు సాధించామన్న సంతోషంలో ఉన్న అభ్యర్థులకు సర్కారు ఊహించని షాక్ ఇస్తున్నది. డీఎస్సీలో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న కొందరిని ప్రభుత్వం అక
టీచర్ల భర్తీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్టీ కేటగిరీలో 11 పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు.
TG DSC | డీఎస్సీ-2024లో భాగంగా కొత్త టీచర్ల కౌన్సెలింగ్లో గందరగోళం నెలకొన్నది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వాలి. బుధవారం విధుల్లో రిపోర్ట్ చేయాలి. కానీ నేడు ఉదయం క
డీఎస్సీ-2024లో ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు విద్యా శాఖ గందరగోళంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నల్లగొండలోని డైట్ సమావేశ మందిరంలో మంగళవారం పాత పద్ధతిలో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్
ఖమ్మం జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన 520 మంది టీచర్లకు పోస్టింగ్లు ఇచ్చే ప్రక్రియ మంగళవారం జరుగనున్నది. అయితే అభ్యర్థులకు నిర్వహించే కౌన్సిలింగ్లో పాత విధానాన్ని అమలుపరుస్తున్నారు.
జిల్లాలో డీఎస్సీకి సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలిచ్చి తమకు అన్యాయం చేశారని ఆరుగురు అభ్యర్థులు బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆవేదన వ్యక్తం చేశారు.
TG DSC | ఓ వైపు టీచర్ల నియామక పత్రాలు అందించబోతున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.. మరోవైపు అదే నియామకాల ప్రక్రియలో మెరిట్ ఉన్నా ఉద్యోగాలు రాలేదని డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుత�
ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామిపై కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పలు సర్టిఫికెట్ల జారీలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీనివల్ల తాము ఉద్యోగాలకు దరఖాస�
డీఎస్సీ-2024 రాత పరీక్షా ఫలితాల్లో 1:3కి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ముగిందని అధికారులు శనివారం సాయంత్రం 7:40గంటలకు అధికారికంగా వెల్లడించినా.. అభ్యర్థులు మాత్రం పరేషాన్లోనే ఉన్నారు.
2008 డీఎస్సీ మెరిట్ జాబితా తప్పులతడకగా ఉన్నదని, లిస్టులో ఉన్నవారికి కాదని ఇతరులకు ఉద్యోగాలిస్తున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో ఉద్యోగాలు రానివారికి తిరిగి ఒప్పంద ప్రాతిపద
TG DSC | డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ అభ్యర్థుల మెరిట్ జాబితాను ఆన్లైన్లో పెడతామని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మంగళవారం నుంచే ఎస్ఏ, ఎస్జీటీ అభ్య
ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యంతో డీఎస్సీ-2024 అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలను సోమవారం విడుదల అవగా.. జిల్లా వారీగా ర్యాంకులు వెల్లడించిన విద్యాశాఖ ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా 1:3 పద్�