గురుకుల పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
డీఎస్సీ పరీక్షలను పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థించినా, ఆందోళనలు చేసినా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని డీఎస్సీ అభ్యర్థులు మరో అస్ర్తాన్ని సంధించారు.
డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. వెల్లువలా రగులుతూనే ఉన్నది. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలను పణంగా పెట్టేందుకూ వెనుకాడలేదు.
DSC candidates | పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థించినా, ఆందోళనలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేగాక మున్ముందు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థాని�
ఎక్కడి నిజామాబాద్.. ఎక్కడి మేడ్చల్.. దాదాపు 150 కిలోమీటర్లకు పైగా దూరం. 3 గంటలకు పైగా ప్రయాణం. ఆ అభ్యర్థి నివాసం ఉండేది కామారెడ్డి. ఒకేరోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మేడ్చల్లో ఒక పరీక్ష.
కాంగ్రెస సర్కారు నిరంకుశ వైఖరిని వీడాలని మాజీ మంత్రి హరీశ్రావు హితవుపలికారు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలి.. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.. అనే ప్రధాన డిమాండ్లతో డీఎస్సీ అభ్యర్థులు సాగిస్తున్న నిరసన సెగ రెండో రోజూ కొనసాగింది.
డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలి.. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలనే ప్రధాన డిమాండ్లతో డీఎస్సీ అభ్యర్థుల పోరుబాట ఉగ్రరూపం దాల్చింది.
వెంటవెంటనే పరీక్షలు రాయడం తమకు ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నిస్తూ డీఎస్సీ పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలని కోరుతూ సోమవారం నగరవ్యాప్తంగా అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Mega DSC | మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని డీఎస్సీ అభ్యర్థులు( DSC candidates) రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పట్టారు. టీచర్ల ప్రమోషన్స్తో ఖాళీగా మిగిలిన పోస్టులను ఈ డీఎస్సీలో లోనే జత చేయాలని, పరీక్ష నెల రోజులు వాయిదా వేయాలన�
ఒకే విధమైన సిలబస్, పరీక్షా విధానం ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నవంబర్లో ఒక వారం వ్యవధిలో నిర్వహిస్తే నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని ఓయూ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ గ్రూ�
హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేస్తూ తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. సోమవారం భారీ సంఖ్యలో అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకొన్నారు.
మంత్రి సబితకు 2008 డీఎస్సీ అభ్యర్థుల వినతి బంజారాహిల్స్, జూలై 13: డీఎస్సీ-2008 ఉపాధ్యాయ నియామకాల్లో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాం లో జరిగిన అన్యాయాన్ని సరిదిద�