పంటలు ఎండుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీటీసీలు ప్రశ్నించారు. గురువారం మండల పరిషత్ సమావేశపు హాలులో ఎంపీపీ మంద జ్యోతి పాండు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు సురుసా
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం గోసపడ్డది, కంట కన్నీరు పెట్టింది. అందుకే గోరటి వెంకన్న ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల..’ అంటూ పాట రాశారు.
ఒక కొడుకు, ఒక కూతురు.. ఉన్నంతలో సం పాదన. వ్యవసాయమే జీవనాధారం. ఇలా రోజులు గడుపుతున్న ఆ తండ్రి.. ముందు బిడ్డ పెండ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందనుకున్నాడు. అనుకున్నట్లుగానే మంచి సంబంధం చూసి బిడ్డను ఓ అయ్య చేతిలో �
రైతులు ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఏదో ఒక రకంగా ఇబ్బందిపడి రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంట పొలాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన విషయం అం
గూడెం ఎత్తిపోతల పథకం నుంచి నీటి సరఫరా నిలిపివేయగా, ఆలస్యంగా వరి సాగు చేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొంది. యాసంగిలో గూడెం ఎత్తిపోతల నుంచి సుమారు 15,600 ఎకరాలకు సాగు నీరందించాలని అధికారులు నిర్ణయ
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం అబ్బాపూర్, జూలపల్లి రైతులు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దిష్టి
ఏటా యాసంగి సీజన్లో ఉన్న నీటివనరుల ఆధారంగా రైతులు ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలు పండిస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే ఒరవడి కొనసాగించిన రైతులు చివరకు మొక్కజొన్న పంటకు నీరందకపోవడంతో కళ్లముందే ఎండిపోతుంటే కన�
ఎనిమిదేండ్లు చింత లేకుండా సాగిన సాగు సంబురం నేడు ఎండిన పంటలతో రైతన్న కండ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నవి. ఉమ్మడి ధరూర్ మండలంలో కరువు తాండవం చేస్తున్నది. పదేండ్లలో వరిపంటను రైతులు సంబురంగా సాగు చేశారు.
యాసంగిలో సాగు చేసి న వరి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎటుచూసినా చెరువు లు, కుంటలు, కాల్వలు వట్టిపోయాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు తగ్గాయి.
ఇబ్రహీంపట్నం మండలంలోని తుర్కగూడ గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉన్నది. బోరుబావిలో నీరు సమృద్ధిగా ఉందని భావించి ఈ యాసంగిలో రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాడు. అయితే భూగర్భ జలాలు
గడిచిన పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు సాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. నీరందక పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోవడం.. అందుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలు మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.