Drunk Soldier Urinates In Train | రైలులోని అప్పర్ బెర్త్లో నిద్రించిన జవాన్ మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. కింది బెర్త్పై నిద్రించిన మహిళపై మూత్రం పడటంతో ఆమె ఫిర్యాదు చేసింది. రైల్వే, ఆర్పీఎఫ్ స్పందించకపోవడంపై ఆమె
మద్యం మత్తులో బోసి మొలతో దవాఖాన అంతా తిరిగాడో డాక్టర్ (Doctor). మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన హాస్పిటల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
marriage cancelled | ఒక వరుడు తన పెళ్లి సంగతిని మరిచిపోయాడు. ఫుల్గా మద్యం సేవించి నిద్రపోయాడు. దీంతో వరుడి రాక కోసం వేచి చూసి విసుగుచెందిన వధువు అతడితో పెళ్లిని రద్దు (marriage cancelled) చేసింది.
మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. నరేందర్, మణికంఠ, నవీన్, సాయికుమార్, జయపాల్, శ్రీశైలం కర్మన్ఘ�
రాయ్పూర్: సాధారణంగా మగ ఉపాధ్యాయుల్లో కొందరు మద్యం తాగి స్కూల్కు వచ్చినట్లు వార్తలొస్తుంటాయి. దీనికి భిన్నగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు మద్యం సేవించి స్కూల్కు వచ్చింది. పాఠాలు చెప్పకుండా క్లాస్రూమ్ న
కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హుకుం సింగ్ కరద కుమారుడు రోహితబ్ సింగ్ తాగిన మైకంలో ఓ వ్యాపారి కారును తన వాహనంతో ఢీకొట్టిన ఘటన మధ్యప్రదేశ్లోని సెహోర్లో వెలుగుచూసింది. రోహితబ్ సింగ్ వ్యాప�
పాట్నా: మద్యం సేవించి నగ్నంగా రోడ్లపై తిరిగిన రాజకీయ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికార పార్టీ జేడీయూ నేత జై ప్రకాష్ ప్రసాద్ అలియాస్ కాలు, ఇస్లాంపూర్ అసెంబ
Crime News | మద్యం మత్తులో ఒక్కోసారి ఏం చేస్తున్నామో కూడా కొందరికి తెలియకుండా పోతుంది. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. ఒక 26 ఏళ్ల గౌతమ్ బర్మన్
అమరావతి : తమ పిల్లలకు మంచి బుద్దులు నేర్పడానికి తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు వికటిస్తున్నాయి. చదువుకోవాలని మందలించినందుకు పురుగుల మందు తాగిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు మృతి చెందిన సం�
అమరావతి : ఏపీలో మద్యం బాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్పై దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా మచిలిపట్నంలో చోటు చేసుకుంది. కృష�
మద్యం మత్తు| అసలే మద్యం మత్తు. అమ్మాయి కనిపించింది. ఇక మనసు వింటుందా.. వావీ వరసలు మరిచాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె చేతికి దొరికన రోకలిబండతో కొట్టి చంపేసింది. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది.
బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటుచేసుకున్నది. కన్నతండ్రిని ఇనుపరాడ్డుతో కుమారుడు కొట్టి చంపాడు. బిజినేపల్లికి చెందిన నరసింహ (55), మహేష్ తండ్రీ కొడుకులు. అయితే నిన్న రాత్రి మద్య�