‘మద్యం మత్తులో డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోయి ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కేసు నమోదుతోపాటు డ్రైవర్ల లైసెన్స్లు రద్దు చేసేందుకు అధికార యంత్రాంగం పరిశీలిస్తున్నది. ప్రస్తుతం ఆర్టీఏ అధికారుల �
వేములవాడలో (Vemulawada) లారీ బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులోని మహాలక్ష్మి వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అక్కడితో ఆగని లారీ.. మూలవాగు వంతెనపై డివైడర్లను ఢీకొట
‘నన్ను ఏమనుకుంటున్నారు? నేనెవరో తెలుసా? నేను సర్పంచ్ను.. మా పార్టీ అధికారంలో ఉంది.. మీరెంత.. నన్నే చెక్ చేస్తారా? ఎమ్మెల్యేతో ఫోన్ చేయించాలా? లేదా మంత్రితో చెప్పించాలా’? అంటూ పాలకుర్తి మండలం ఈరవెన్ను మాజ�
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులకు దవాఖానను శుభ్రం చేయాలంటూ మంచిర్యాల కోర్టు శిక్ష విధించింది. ఎస్సై సుగుణాకర్ ఇటీవల సీసీసీ నస్పూర్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా పలువురు మద్య�
వారికి ఏడాది కిందే వివాహమైంది. భర్త పుట్టిన రోజు కావడంతో తల్లిగారింట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్కూటర్పై వారింటికి పయణమయ్యారు. ఇంతలోనే కారు రూపంలో వారికి మృత్యువు (Raod Accident) ఎదురైంది.
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధిక�
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు పట్టుకోవడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం. మరి అదే డ్రైవ్లో ఏకంగా ఓ పోలీస్ అదికారి పట్టుబడితే.. హైదరాబాద్లోని మధురానగర్లో అదే జరిగి
నాంపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురు గాయపడ్డారు. దీంతో కారును నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో (Drunk and Drive) ఉన్నాడని గుర్తించిన
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మద్యంప్రియులకు మంచిర్యాల జిల్లా కోర్టు వినూత్న తీర్పునిచ్చింది. వారంపాటు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పారిశుధ్య పనులు చేయాలని ఆదేశించింది. ఇటీవల మంచిర్యాల�
హైదరాబాద్ బంజారాహిల్స్లో పోర్షే కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్పాత్ దాటి పార్క్ ప్రహరీ గ్రిల్స్ను ధ్వసం చేసి�
Hyderabad | హైదరాబాద్లో పబ్బులపై ఫోక్స్ పెట్టామని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. నగరంలోని చాలా పబ్బుల్లో పార్కింగ్ సదుపాయం లేదని తెలిపారు. పబ్స్ దగ్గర కనీసం 40 శాతం పార్కింగ్ స్థలం ఉండాలన్నారు.
పీకల దాకా తాగాడు.. ఆ మత్తులోనే కారు డ్రైవింగ్ చేశాడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతివేగంతో దూసుకొచ్చిన అతడి కారు ఎస్ఆర్ నగర్లోని ట్రాఫిక్ పీఎస్ మలుపు వద్ద అదుపుతప్పి.. మూడు బైకులను ఢీకొట్టుకుంటూ.. అదే స�
‘యూటర్న్ తీసుకోవడం ఎందుకు.. టైం వేస్ట్.. రాంగ్ రూట్లో పోనిచేద్దాం’ అని అనుకుంటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు. రూల్స్ అతిక్రమించడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తించిన నగర ట్రాఫిక�
యువకుల పాలిట శాపంగా మారుతున్న మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగులు ముందుకు వేసింది. మిషన్ పరివర్తన్ పేరుతో గంజాయి సేవిస్తున్న యువతను గుర్తించి వారికి ప్రత్యేకంగా కౌన�