హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓ కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న యువతి గ�
Drunk And Drive | మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా విధిస్తాం. రెండోసారి దొరికితే రూ.15 వేలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి హెచ్చరించారు.
నిత్యం ఆటో నడుపుతూ జీవనం సాగించే ఆటో డ్రైవర్ల వాహనాన్ని సీజ్ చేయడంతో బతుకులు ఆగమయ్యే పరిస్థితి నెలకొంటుంది. రాత్రి వాహనం స్వాధీనం చేసుకున్నా కోర్టులో సదరు వ్యక్తి హాజరయ్యే వరకు ఆధార్, డ్రైవింగ్ లైసె�
పోలీసుల వేధింపులు ఓ ఆటో డ్రైవర్ను బలితీసుకున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఆటోను తిరిగి ఇవ్వాలంటూ వేడుకున్న డ్రైవర్ను.. పోలీసులు పరుష పదజాలంతో తిట్టడం, ఆటోను సీజ్ చేసినట్టు బెదిరించడంతో, తన
Hyderabad | హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్�
Telangana | వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బయటపడింది. రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించాడు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎస్సై, ఇన్స్పెక్టర్ ఓ యువకుడిని గంజాయి కేసులో ఇరికించడమేగాక లక్ష రూపాయలు లంచం తీసుకొని చితకబాదిన ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
2022 జూన్ నుంచి 2025 జూలై వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారిలో 40 ఏండ్లలోపు వారు 14,000 మంది ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇందులో పురుషులు 13,684 మంది, మహిళలు 316 మంది ఉన్నట్టు చెప్పారు.
రోడ్డుపై మద్యం సేవిస్తు హంగామా సృష్టించిన ముగ్గురు ఆకతాయిలను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 16న బండ్లగూడ నుంచి ఆరాంఘర్ వైపు బ�
మందుబాబులూ .. బీ కేర్ ఫుల్.. ఇకపై ఎనీ టైమ్ ఎనీ సెంటర్ తనిఖీలు తప్పవు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డే�
Drunk And Drive | మద్యం వల్ల విలువైన ప్రాణాలు పోతున్నాయని రామాయంపేట ఎస్సై బాలరాజు తెలిపారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా గమ్యస్థానానికి వెళ్లాలన్నారు.
సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ తనిఖీల్లో 329మంది మందుబాబులు పట్టుపడ్డారు. పట్టుబడిన వాహనదారుల్లో 248 మంది ద్విచక్రవాహనదారులు, 23 మంది త్రి చక్రవాహనదారులు, 54మంది నాలుగు చక్రాల వ�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో (Vemulawada) కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులు కారు నడిపిన డ్రైవర్ వేర్వేరు చోట్ల ముగ్గురిని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.