మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏలు, కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారిపై మద్యం మత్తులో డ్యాన్సులు చేసిన వీడియో సోషల్ మీడియాలో గురువారం చక్కర్లు కొట్టింది.
Drunk Army Officer Hits People | ఒక ఆర్మీ అధికారి మద్యం సేవించి కారు డ్రైవ్ చేశాడు. తాగిన మత్తులో సుమారు 30 మందిని కారుతో ఢీకొట్టాడు. అదుపుతప్పిన ఆ కారు డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆ ఆర్మీ అధికారిని చుట
Woman calls off wedding | మద్యం సేవించిన వరుడు తన బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే తాగి ఊగిపోతున్న పెళ్లికొడుకుని చూసి పెళ్లికూతురు షాక్ అయ్యింది. అతడితో పెళ్లిని రద్దు చే
Argument Leads To 3 Deaths | మద్యం సేవించిన పొరుగు వ్యక్తితో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు కుటుంబాల వారు పదుపైన ఆయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.
అప్పటి దాకా ఆ చిన్నారి అల్లరితో సందడిగా ఉన్న ఆ ఇంటిలో విషాదం నిండింది. చాక్లెట్ కొనిచ్చేందుకు ఆ చిన్నారిని తీసుకొని పెద్దనాన్న బైక్పై వెళ్తుండగా, ఇంటి సమీపంలోనే అతివేగంగా వచ్చిన కారు ఆ ఇద్దరినీ బలితీస
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో భార్యతో పాటు అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
Amritsar-Katihar Express | కోచ్ అటెండెంట్స్, టీటీఈ కలిసి రైలు ప్రయాణికుడ్ని దారుణంగా కొట్టారు. కోచ్ అటెండెంట్ అతడ్ని బెల్ట్తో బాదాడు. ఆ తర్వాత వారంతా కలిసి కిందపడిన ప్రయాణికుడి మీదకు ఎక్కి కాళ్లతో తొక్కి తన్నారు. ఈ �
Wedding People Arrested | కొందరు వ్యక్తులు పెళ్లికి హాజరయ్యారు. మద్యం సేవించి డ్యాన్సులు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో మద్యంపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లిలో మద్యం సేవించిన సుమారు 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Teacher And Principal Drunk | ప్రభుత్వ స్కూల్కు చెందిన ప్రిన్సిపాల్, టీచర్ మద్యం తాగి వచ్చారు. తూలుతూ, మద్యం మత్తులో జోగుతున్న వీరిద్దరిని గ్రామస్తులు గమనించారు. అడ్డుకుని నిలదీయగా వారిని తిట్టారు. దీంతో ఆగ్రహించిన గ్�
Drunk Civic Volunteer Rams Bike | పోలీసులకు అనుబంధంగా ఉన్న సివిల్ వాలంటీర్ మద్యం మత్తులో ఒక నిరసనకారుడ్ని బైక్తో ఢీకొట్టాడు. దీంతో మిగతా నిరసనకారులు అతడ్ని చుట్టుముట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ శాఖకు రూ. 18,470 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి రూ.25,617 కోట్లు కేటాయించిందని, గతంతో పోలిస్తే రూ. 7,147 కోట్లు పెంచి ప్రజలను తాగుబోతులను చేస్తారా..
Drunk Teachers | ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి రోజూ మద్యం సేవించి వస్తున్నారు. స్కూళ్లలో మత్తులో జోగుతున్నారు. రెండు మూడు గంటలు ఉండి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు చదువు సాగడం లేదు. �
మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్తు స్తంభం ఎక్కి హల్చల్ చేసిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పో లీసుల కథనం మేరకు.. జిన్నారం గ్రా మానికి చెందిన కృష్ణయ్య మరికల్లోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్�