ముంబై, అక్టోబర్ 2: బాలీవుడ్లో ఓ దిగ్గజ నటుడి కుమారుడిని డ్రగ్స్ కేసులో పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్సీబీ అధికారులు శనివారం రాత్రి ముంబై పోర్టులోని కార్డీలియా క్రూయి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీతారలను పశ్నించారు. డ్రగ్స్ సప్లయిర్స్తో సినీ తారల వాట్సప్ ఛాటింగ్ను బేస్ చేసుకొని ఎన్సీబీ అధికారులు మెరుపు దాడ
ఏపీకి చెందిన ఓ సంస్థకు లింకు!అహ్మదాబాద్, సెప్టెంబర్ 19: గుజరాత్లోని ముంద్రా పోర్టులో అధికారులు భారీగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. శరీర సౌందర్యానికి వాడే టాల్కమ్ పౌడర్ ముసుగులో దీన్ని అఫ్గాని
డ్రోన్ల ద్వారా ఇండ్ల వద్దకే మందులు తెలంగాణ ప్రభుత్వ సంకల్పం కార్యరూపం ప్రయోగాత్మకంగా వికారాబాద్లో అమలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రోగి ఇంటికి ఆకాశమార్గంలో ఔషధాలను సరఫరా చేయాలన్న తెలంగా
డ్రగ్స్ ఎంతమంది జీవితాలని చిన్నాభిన్నం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్రగ్స్ మత్తులో ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. తాజగా హాలీవుడ్ సీనియర్ నటుడు మికాయిల్ కెన్నెత్ వి
కల్లూరు: యువత మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని, వాటికి దూరంగా ఉండాలని సత్తుపల్లి జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ యువరాజు అన్నారు. శనివారం చండ్రుపట్ల రోడ్లోని ప్రతిభ విద్యాలయంలో ఆ సంస్థ అధినేత లక�
కొన్నేళ్ల క్రితం జోరుగా సాగిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ఆ తర్వాత కూల్ అయింది. మంగళవారం నుండి ఈడీ అధికారులు 12 మంది సెలబ్రిటీలను విచారణ చేయదలిచారు. ఇందులో భాగంగా పూరీని ముందుగా విచారించారు.మం�
Tollywood Drug case | చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగుతుంది. నాలుగేళ్ల తర్వాత మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ ఎదుట మన సినీ ప్రముఖులు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి�
హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఇది మాదక ద్రవ్యాల భయంకర రూపానికి ప్రతీక. అంతర్జాతీయ విమానాశ్రయాలు, రైళ్లలో, వాహనాల్లో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలు వందలు, వేల కోట్ల రూపా
రేపటి నుంచి ఈడీ విచారణ షురూ మొదటిరోజు దర్శకుడు పూరీ జగన్నాథ్ హాజరు సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న విచారణ డ్రగ్స్ కొనుగోళ్లలో మనీలాండరింగ్! హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసు
ముంబై, ఆగస్టు 28: బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ నివాసంలో శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిసింది. అనంతరం అర్మాన్ను ప్రశ్నించేందుకు ఎన్సీ
Drugs | మిజోరంలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్కు సమీపంలో 5 లక్షల మెథాంఫిటామైన్ అనే డ్రగ్స్ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 10 కోట్లు ఉంటుం�