Hyderabad | హైదరాబాద్లో రూ. 5.50 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. 14.2 కిలోల సూడో ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్స్న
గాంధీనగర్: రూ.86 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్లోని ద్వారకాలో బుధవారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 16 కిలోల మెఫెడ్రోన్ను అధికారులు స్వాధీనం చేసు
మన్సూరాబాద్ : రాచకొండ పోలీస్ కమీషనరేట్ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మంగళవారం ఎల్బీనగర్లోని అవినాష్ డిగ్రీ కళాశాలలో రాచకొండ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి నిర్మూలనపై అవగాహన కార్�
మద్యం ఓ దురలవాటు. మాదక ద్రవ్యం ఓ తీవ్ర వ్యసనం. రెండూ బలమైనవే. మనిషిని బలహీనుడిని చేసేవే. ఒక్కసారి ఆ ఊబిలో చిక్కుకుంటే బయటపడటం కష్టం. అయితేనేం, సంకల్ప శక్తితో మత్తును చిత్తు చేయవచ్చు, మద్యం మదం దించేయవచ్చు. ఆ
మెదక్ అర్బన్ : గంజాయి , మత్తు పదార్థాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం జిల్లా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మ�
రెవెన్యూ విభాగానికి కేంద్రం సిఫారసు జైలుకు పంపనవసరం లేదని సూచన న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం కొనసాగుతున్న వేళ కేంద్ర సామాజిక న్యాయ శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. వ్యక్తిగత అవసరాల కోసం చాలా తక్క�
బెంగళూర్ : ఎన్సీబీ అధికారులు బెంగళూర్లో భారీ ఆపరేషన్ చేపట్టి లెహెంగాల్లో దాచిన రూ కోట్ల విలువైన మూడు కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లెహెంగాల్లో దాచిన డ్రగ్స్ను అధికారుల కండ్లు �
డిఐజి రంగనాధ్ | జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్టుల నమోదుకు వెనుకాడబోమని డిఐజి ఏవీ రంగనాధ్ హెచ్చరించా�
ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబై నుంచి శనివారం రాత్రి గోవా వెళుతున్న ఓడలో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల దాడుల్లో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ఖాన్ కుమారుడు ఆర
శ్రీనగర్, అక్టోబర్ 3: పాక్నుంచి భారత్లోకి ఆయుధాలతో పాటు డ్రగ్స్ కూడా స్మగ్లింగ్ అవుతున్నాయి. కశ్మీర్లోని ఉడీ సెక్టార్లో భద్రతా దళాలు రూ.25 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకొన్నాయి. దాదాపు 30
Medicines in space: కొడిగడుతున్న ప్రాణాలకు ఊపిరిలూదే దివ్య సంజీవనిలు ఇకపై స్వర్గ సీమ నుంచి రానున్నాయి. అమృతానికి ఏ మాత్రం తీసిపోని స్వచ్ఛత, రోగాలను చిటికెలో మాయం చేసే శక్తి వీటి సొంతం. వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మ�