Drugs Seized | గుజరాత్ తీరంలో పాకిస్థాన్ బోటు నుంచి 86 కేజీల మాదక ద్రవ్యాలను భారత తీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. దాంతో పాటు ఓడలో ఉన్న 14 మందిని కూడా అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.600 కోట్లు ఉం
గుజరాత్ తీరంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోర్బందర్కు 350 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో సోమవారం రాత్రి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్తో పాక్ పడవ ఒకటి �
Drugs Seized: సుమారు 3,300 కేజీల మాదకద్రవ్యాల్నినేవీ పట్టుకున్నది. గుజరాత్లోని పోరుబందర్ తీరంలో ఆ డ్రగ్స్ను సీజ్ చేశారు. ఎన్సీబీతో కలిసి నేవీ ఆ ఆపరేషన్ చేపట్టింది.
Indo-Bangladesh Border | త్రిపురలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఈ ఏడాది 716 మందిరి అరెస్టు చేశారు. చొరబాటుదారుల్లో 112 మంది రోహింగ్యాలు, 319 మంది బంగ్లాదేశీయులు ఉన్నారని సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారి పేర్కొన్నారు.
మహారాష్ట్రలో డీఆర్ఐ అధికారులు మరో భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఆదివారం ఛత్రపతి శంభాజీనగర్లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి ద్రవరూపంలో ఉన్న 160 కోట్ల రూపాయల విలువైన 107 లీటర్ల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసు�
మహారాష్ట్రలో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకొన్నారు. ఛత్రపతి శంభాజీనగర్లో 23 కేజీల కొకైన్, 2.9 కేజీల మెఫెడ్రోన్తో పాటు ఒక నిందితుడి ఇంటి నుంచి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారు
Assam Rifles | ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ భారీగా జరుగుతున్నది. గత నాలుగేళ్లలో దాదాపు రూ.2400కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అసోం రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నది.
సబ్బు డబ్బాల్లో హెరాయిన్ను తరలిస్తుండగా అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) సిబ్బంది, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.18కోట్లు ఉంటుందని అస్సాం ఎస్టీఎఫ్ డీఐజీ పార్థసారథి మహంత చెప
Drugs Seized: ఇరాన్ బోటును గుజరాత్ తీరంలో పట్టుకున్నారు. ఆ బోటులో సుమారు 61 కేజీల డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ విలువ దాదాపు 425 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం...
మాదక ద్రవ్యాల వాడకం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నదని, కేంద్ర, రాష్ట్ర నిఘా, దర్యాప్తు సంస్థల సమన్వయంతో వాటిపై కొరడా ఝళిపిస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్�
అహ్మదాబాద్ : భారత్లోకి మాదక ద్రవ్యాలను తరలించేందుకు పాక్ కుట్రలు పన్నుతున్నది. పక్కాగా అందించిన సమాచారం మేరకు అరేబియా సముద్రం మార్గంలో తరలించేందుకు యత్నిస్తుండగా.. ఇండియన్ కోస్ట్గార్డ్ కుట్రను �
Mumbai Police's worth of 16 crore drugs seized | దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో గురువారం పోలీస్ బృందం భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అధికారుల బృందం 16.100 కిలోల డ్రగ్స్ను సీజ్ చేయగా.. వా�