తెలంగాణలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. అక్షరాలా రూ.12 వేల కోట్ల విలువైన ముడి పదార్థాలను ముంబై పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కొండాపూర్లో రేవ్పార్టీపై ఈగల్ టీం, గచ్చిబౌలి పోలీసులు దాడిచేశారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లతో పాటు ఓ సప్లమ్దారుడు, ముగ్గురు కన్జుమ్యర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల 8 ఎ�
Rave Party Raid | రేవ్ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. మాజీ మంత్రి అల్లుడుతోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేయాలని ఆ మాజ
విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న డ్రగ్స్ను నగరంలో విక్రయించేందుకు యత్నిస్తున్న ఒక నైజీరియన్ దేశస్తుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను టీజీన్యాబ్, నార్సింగి పోలీసులు సంయుక్తంగా కలి
Drugs Seized: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న బస్సు నుంచి సుమారు 5 కోట్ల ఖరీదైన మాదకద్రవ్యాలను సీజ్ చేశారు. నైజీరియాకు చెందిన మహిళ నుంచి ఆ డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ కొకైన్, ఇపిడ్రైన్ మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నించిన ఐదుగురిని బాలానగర్ ఎస్ఓటీ , కూకట్పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు.
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు తాజాగా మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో రూ.2కోట్ల విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఒక యువతితో పాటు ఏపీకి చె
నగరంలోని పలుచోట్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.4.36లక్షల విలువ చేసే 122 ఎల్ఎస్డీ బ్లాస్ట్లు, 16 గ్రాముల ఓజీ కుష్, 4.69గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను పట్టుకుని, నిం
గుజరాత్లోని అరేబియా సముద్రంలో స్మగ్లర్లు పారేసిన రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల మాదక ద్రవ్యాలను ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్), భారత తీర ప్రాంత గస్తీ దళం స్వాధీనం చేసుకున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఒక కంపెనీలో తయారైన ఔషధాలను మరో కంపెనీ పేరు పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఓ ఫార్మా కంపెనీ గుట్టును డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రట్టు చేశారు.
అండమాన్ తీరంలో ఏకంగగా 6 టన్నుల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ చేపల పడవలో తరలిస్తుండగా ఇండియన్ కోస్ట్గార్డ్ దీనిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు మయన్మార్ జాతీయులను అరెస్ట్ చేసింది.
Drugs Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం పెద్ద ఎత్తున డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి రూ.7కోట్ల విలువైన డ్రగ్స్ను పట్టుకొ�
మెక్సికన్ డ్రగ్స్ ఉత్పత్తిదారులతో సంబంధాలు కలిగిన డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టును రట్టు చేసినట్టు మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం తెలిపింది.
గుజరాత్లో మళ్లీ పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆదివారం రాష్ట్రంలోని అంకలేశ్వర్ పట్టణంలో రూ.5 వేల కోట్ల విలువైన కొకైన్ను పోలీసులు సీజ్ చేశారు.
Cocaine Seized | దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం రమేశ్నగర్లో దాదాపు 200 కిలోల కొకైన్ పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని ధర రూ.2వేలకోట్లకుపైగా ఉంటుందని