ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గేకు సన్నిహితుడిగా భావిస్తున్న కాంగ్రెస్ నేత లింగరాజు కన్నీని మాదక ద్రవ్యాల రవాణా కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశార�
actor sri ram | డ్రగ్స్ కేసు (Drugs Case)లో తమిళ నటుడు శ్రీరామ్ (actor sri ram) అరెస్టైన విషయం తెలిసిందే. చెన్నై (Chennai) పోలీసులు నటుడిని నిన్న అదుపులోకి తీసుకున్నారు.
Actor Sriram | కోలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది.
చెందిన ఓ విద్యార్థినికి వాట్సాప్ నంబర్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. మీ స్నేహితురాలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.. ఈ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు ఆమె ఫోన్లో ఆధారాలు లభించాయి అంటూ ఆగంతకులు బెదిరించారు. ఉన్న�
పదో తరగతి ఫెయిల్ అయ్యాడు..జల్సాలకు అలవాటుపడ్డాడు. బేకరీలో పార్ట్టైమ్ జాబ్ చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. విలాసవంతమైన జీవనం కోసం ప్రభుత్వ నిషేధిత మాదకద్రవ్యాలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొన�
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేటీఆర్ బంధువుల ఇంటిపై పోలీసులు దాడి చేశారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు.సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడ
Mamta Kulkarni | అలనాటి బాలీవుడ్ నటి మమతా కులకర్ణికి బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2016లో నటిపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. మమతా కులకర్ణిపై చర్యలు విచారకమని కోర్టు పేర్కొంది.
Aman Preeth Singh | ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ (Aman Preeth Singh)ను డ్రగ్స్ సేవిస్తుండగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై డీసీపీ శ్రీనివాస్ మీడియ�
Rakul Preeth Singh | బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని ఆమెను కోర్టు ఆదేశించింది. ఆమె
Hyderabad | హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బహదూర్పురాలో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగుర్ని నార్కొటిక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4లక్షల విలువైన 34 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసు�
Rajendra Prasad | రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ కేసులో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు రాజేంద్ర ప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపైన రూ. 10 కోట్ల దావా.. మొత్తంగా రూ. 160 కోట్�